సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి అనాలోచిత నిర్ణయాలతో సీవోఈల్లోని విద్యార్థుల భవిష్యత్ నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని గౌలిదొడ్డి సీవోఈ కళాశాల విద్యార్థులు, తల్లిదండ్ర�
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రారంభిస్తున్నది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశం నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్నాయి. కాగా, �
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎంపీసీ చదివినా డాక్టర్ కావొచ్చు.. ఆశ్చర్యంగా అనిపించినా నేషనల్ మెడికల్ క మిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయం మేరకు ఇది సాకారం కానున్నది. ఇంటర్లో ఎంపీసీ తీసుకొన్నామని.. మెడిసిన్ చదివి డాక్టర్ అయితే బాగుండు అని
రేకుల షెడ్డు... గాలి, వెలుతురు సోకని ఇరుకు గదులు.. సవాలక్ష సమస్యలతో సతమతమైన బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. ఇప్పుడు హైటెక్ సొబగులు దిద్దుకున్నది. ఆహ్లాదరకమైన వాతావరణం, సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో అలరారుత�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగానే ఉంచింది. అంచనాలకు తగ్గట్టుగా రెపోరేటు జోలికి వెళ్లకుండానే రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షనూ గురువారం ముగించింది. ఆర�
గత ఏడాది మే నెల నుంచి అదేపనిగా వడ్డీ రేట్లను పెంచుతూపోయిన రిజర్వ్బ్యాంక్ 2023 ఏప్రిల్ నెల పాలసీ సమీక్షలో ఎట్టకేలకు పెంపునకు బ్రేక్ వేసింది. ఈ దఫా కూడా కీలక వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చని అంచనాల నడుమ
ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన పాలిసెట్ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఎంపీసీ, ఎంబైపీసీ విభాగాల్లో అత్యుత్తమ ర్యాంక్లు సాధించారు.
భారత ఆర్థిక అభివృద్ధి అత్యంత బలహీనంగా కనిపిస్తున్నదని, పెరుగుతున్న శ్రామికశక్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి దేశానికి అవసరమైన దానికన్నా ఇది తక్కువ ఉండొచ్చని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయం
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజు సుంకాల్ని తగ్గించాల్సి ఉందని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ వాదించార�
ఈఎంఐలు మరింత భారం అరశాతం రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. ఐదు వారాల్లో రెండో పెంపు సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతం..జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం న్యూఢిల్లీ, జూన్ 8: ఐదు వారాలు గడవకముందే సామాన్యుడిపై రిజర్వ్బ్యాంక్ మరింత భ�
న్యూఢిల్లీ, మే 18: పలు అంతర్జాతీయ తుఫానులు కలసి చుట్టుముట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిజర్వ్బ్యాంక్ హఠాత్తుగా రేట్లను పెంచినట్టు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్ వెల్లడిస్తున్నాయి. ష