నాలుగు నెలల కాంగెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని జమలాపురం వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబ శివరావు ఆధ్వర్యం
అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడదామని, తరిమికొడదామని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత�
అబద్ధాల కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అందుకోసం బీఆర్ఎస్ ఎంపీలను మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా అన్నారు.
త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తానని, ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండి అండగా ఉంటానని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఖమ్మం అభ్యర్థి
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, �
ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 120 రోజుల్లో చేసిందేమీ లేదని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పెనుబల్లి మండల బీఆర్ఎస్ పార్టీ �
రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆయన చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్
భవిష్యత్ బీఆర్ఎస్దేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను, అధినేత కేసీఆర్ను వీడిన నేతలు పశ్చాత్తాప్పపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గా�
“కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలే. ఆ పార్టీకి ఓట్లేసిన ప్రజలు.. ఇవన్నీ చూస్తూ, పునరాలోచనలో పడ్డారు” అని, బీఆర్ఎస్ నేతలైన ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు అన్నా�
సాగునీటి కొరత కారణంగా ఎండిపోయిన వరి, మొక్కజొన్న రైతులందరికీ పంట నష్టపరిహారం అందించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలు�
ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించలేని చేతకాని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఎండిపోతున్న పంటలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ అధికారులు తప్పుడు కేసు బనాయించి విచారిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కవితను జైలుకు పంపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ మంగళవారం ఢిల్లీలో వ�
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్య�