ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 120 రోజుల్లో చేసిందేమీ లేదని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పెనుబల్లి మండల బీఆర్ఎస్ పార్టీ �
రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆయన చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్
భవిష్యత్ బీఆర్ఎస్దేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను, అధినేత కేసీఆర్ను వీడిన నేతలు పశ్చాత్తాప్పపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గా�
“కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలే. ఆ పార్టీకి ఓట్లేసిన ప్రజలు.. ఇవన్నీ చూస్తూ, పునరాలోచనలో పడ్డారు” అని, బీఆర్ఎస్ నేతలైన ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు అన్నా�
సాగునీటి కొరత కారణంగా ఎండిపోయిన వరి, మొక్కజొన్న రైతులందరికీ పంట నష్టపరిహారం అందించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలు�
ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించలేని చేతకాని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఎండిపోతున్న పంటలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ అధికారులు తప్పుడు కేసు బనాయించి విచారిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కవితను జైలుకు పంపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ మంగళవారం ఢిల్లీలో వ�
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్య�
ఖమ్మం నగరానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు రెండోసారి సైతం రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్ల బీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే మాజీ సీఎం కే
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపు సీతారామాంజనేయస్వామి ఆలయం, కాల్వొడ్డు గుంటు మల్లేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ను నమ్ముకొని అనేక సేవలందించిన ముఖ్య నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి.. మంత్రిగా, శాసనసభ్
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలను పట్టించుకోలేదు సరికదా.. కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదు. అదే కేసీఆర్ పాలనలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగింది. రాజకీయంగానూ సముచిత స్థానం దక్కిందని బీసీ బిడ్డ, రాజ్యస�