MP Prabhakar Reddy | నవంబర్ 30వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్(KCR) హ్యాట్రిక్(hat-trick) కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి(MP Prabhakar Reddy |) అన్నారు. శుక్రవార మిరుదొడ్డి మండల పరిధి�
ఎంపీ ప్రభాకర్ రెడ్డి దవాఖానలో చికిత్స తీసుకుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Anil Kurmachalam | న్నికల ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పై కత్తితో దాడి చేయడం అమానుషమని ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం(Anil Kurmachalam )తీవ్రంగా ఖండిచారు. వివాద
సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని మెదక్ నుంచి పూరించబోతున్నారు. ఇప్పటికే మాకు అపూర్వ ప్రజా స్పందన వస్తున్నది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. అభ్యర్థ్ధుల ప్రకటన బీఆ�
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ, సిద్దిపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రెండో విడత కార్యక్రమం దుబ్బాక నియోజకవర్గంలో కనుల పండువగా సాగింది. గురు�
దేశంలో పదేపదే ఎన్నికల నిర్వహణతో ఆర్థిక, మానవ వనరుల దుర్వినియోగం జరుగుతున్నదని, వీటిని అరికట్టేందుకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ తరహా దేశాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం తొగుట మండల కేం�
తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సదాశివపేట పట్టణంలోని ఊబచెరువు, మెగిలిపేట చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చే�
వైద్య, ఆరోగ్య శాఖ మెగాటోర్నీల్లో సత్తాచాటాలి మంత్రి హరీశ్రావు మెదక్లో సింథటిక్ ట్రాక్ ప్రారంభం మొదలైన రాష్ట్రస్థాయి జూ. అథ్లెటిక్స్ మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 24: రానున్న రోజుల్లో ఒలింపిక్స్, ఆసి�
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నారని, అర్హులకు తప్పక ఇండ్లు అందిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. �
చేగుంట,జూన్20 : చేగుంట పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, సొసైటీ డైరెక్టర్ రఘురాములు ఆధ
పటాన్చెరు, మే 11 : తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానాలో రూ. 50లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోసిస్ హబ్ను పటా