రైతుల సుదీర్ఘ పోరాటం, అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత కృషితో జిల్లా ప్రజల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈమేరకు బుధవారం ఒక ప్ర�
అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలకులు ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఇప్పటి వరకూ పింఛన్ల జాడ లేదని, రైతుబంధు ఇవ్వలేదని, రుణమ�
Tribal University | ములుగు జిల్లా జకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క - సారక్క ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభోత్సవంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ భద్రాద్రి జిల్ల�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు మానుకోట శివారులోని శనిగపురంలో నిర్వహించే మహబూబాబా�
తెలంగాణలో చరిత్రాత్మకంగా జరుగుతున్న పోడు పట్టాల పంపిణీని గిరిజనులు పండుగలా జరుపుకుంటున్నారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల
కాళేశ్వరం, జూన్ 7 ‘ఒకప్పటి తెలంగాణ ఎట్లుండె... ఇప్పడు తెలంగాణ ఎట్లున్నది... నాడు పల్లెటూళ్లకు పోతె ఎండిన చెరువులు.. నీటి పాయ కూడా లేని వాగులు.. పాడుబడ్డ బావులు కనిపించేవి. సాగునీరు లేక ఎవుసం కష్టతరమైంది. గోదార
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో ఉమ్మడి జిల్లా నేతలు పాల్గొన్నారు.
‘పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తూ, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే విజయం..
రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.కోటి ప్రత్యేక నిధులతో భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించామని, ఇదే రీతిలో శుక్రవారం పుష్కర పట్టాభిషేకాన్నీ ఇంతే వైభవంగా పూర్తి చేస్త
ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana bhavan) ముందు బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు
CM KCR | సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజల్లో