Satyavathi rathod | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు
మహబూబాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతిపక్షణం ప్రజల కోసమే పని చేస్తుందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబాబూబాద్ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పం�
మహబూబాబాద్ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎంపీ మాలోతు కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని జ్యోతి �
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణపై ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు యావత్ భారత్ పార్లమెంటరీ వ్యవస్థనే అవమానించేలా ఉన్నాయని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మండిపడ్డారు. విభజన బిల్లుపై పార్లమెంటులో ప్రధా
డబుల్ రోడ్డు | జిల్లాలోని నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామం నుంచి చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామ వరకు రూ. 6.59 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద
మహబూబాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదల ఆరోగ్యాలను సీఎంఆర్ఎఫ్ పథకం కాపాడుతుందని మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి 16 మంది లబ్ధిదారుల�
ఎంపీ కవిత | రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థ
-ఎంపీ మాలోతు కవిత మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎంపీ మాలోతు కవిత అన్నారు.సోమవారం మండల పరిధిలోని మల్యాల గ్రామంలో ఉన్న కొండా ల�
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిల్లగండితండాలో విషాదం గూడూరు : పంటచేనులోకి జంతువులు రాకుండా అమర్చిన విద్యుత్తీగ తగిలి మహిళా రైతు మృతి చెందగా కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటనలో చేనుక�
ఢిల్లీ : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏలమని పేర్కొంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ ఎంపీ కవిత పీఏలమని చెప్పుకుంటూ ఢిల్లీలోని ఓ ఇంటి