సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీలో వర్గవిబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాలు పరస్పరం కొట్టుకోవడంతో
జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, మాజీ మం త్రి దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామే ల్ వర్గాలు పరస్పరం కొట్టుకోవడంతో యుద్ధ వాతావరణం �
రైల్వే ప్రాజెక్టు కారణంగా ఇళ్లు, ఉపాధి కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బీబీనగర్ మండలానికి చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అ�
సీఎం మెప్పు పొందడానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో చేతిలో ఉందని ఎలా పడితే అలా ప్రవర్తించవద్దు అని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ సూచించారు.
జనగామలో దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘా లు భగ్గుమన్నాయి. జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక సందర్భంగా దళిత మహిళా కౌన్సిలర్ మంజులపై కాంగ్రె స్ సభ్యులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు ప్రభుత్వ వైద్య వనరులపై నమ్మకం పెంపొందించుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్
ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని, భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ, బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. మెట్రో రైలుకు సం బంధించి కనీస అవగాహన లేకుండానే మీడియా సమావేశంలో నోటికొచ్చింది మా ట్లాడి నవ్వులపాలయ్యారు.
ఆచార్య వినోబా భావే ఆశయాలు ప్రపంచానికి ఆదర్శప్రాయమని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఆచార్య వినోబా భావే 130వ జయంతి వ
గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీ నిధులు రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన (ఆర్వో ప�
బీఆర్ఎస్ పార్టీపై, నాయకులపై భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి పనికిమాలిన విమర్శలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.
రిటైర్డ్ విద్యాధికారి, దివంగత పాదూరి శ్రీనివాస్ రెడ్డి సేవలు ఎనలేనివని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని చంద్రగిరి విల్లాస్లో పాదూరి శ్రీనివాస్రెడ్డి �
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో రూ. 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై బాటసింగారం పండ్ల మార్కెట్ పక్క�