మెదక్ పార్లమెంట్ ఎన్నికలో భాగంగా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్కే ఆధిక్యత లభించింది. గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో 22 రౌండ్లలో ఫలితాలు లెక్కించారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలు ఓటు హక్కును వినియోగించు కోవడం సంతోషంగా ఉందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. తెల్లాపూర్లో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో
కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే...కేసీఆర్ వచ్చినంక ఇప్పుడెట్లుందో ప్రజలు ఆలోచన చేయాలే... గజ్వేల్ రూపురేఖలు మార్చిన కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీమంత్ర
సిద్దిపేట గడ్డ మీద మనం అందరం ప్రతిజ్ఞ తీసుకుందాం. సిద్దిపేట నుంచే లక్ష ఓట్ల మెజార్టీ ఇద్దాం ..మనం అందరం పౌరుషవంతులం.. మాట నిలబెట్టుకోవాలి. లక్ష ఓట్ల మెజార్టీ ఇక్కడి నుంచే ఇవ్వాలి. తాను ఏ రోజు వచ్చినా మాబిడ్�
గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం నార్సింగిలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిర�
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ కరువు రాలేదని, రైతులు, ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించారని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి, కరువు, కష్టాలు తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురు
రేవంత్రెడ్డి సర్కార్ వల్లే పటాన్చెరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, పరిశ్రమలు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బుధవారం రాత్రి పటాన్చెరులో కేసీఆర్ రోడ్షో చేపట్టారు.
‘మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్కు వచ్చే కాల్వల పనులు మనకు ముఖ్యం. ఆ కాల్వ పనులు మన బతుకుదెరువు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి నీళ్లు తేవాలంటే కచ్చితంగా ఎంపీగా వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి. ఆయనతో ప�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. మంగళవారం కేసీఆర్ బస్సు యాత్ర రాందాస్ చౌరస్త
ఐదు నెలల కాంగ్రెస్ పాలన రివర్స్గేర్లో నడుస్తు న్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం కొండపాక, కునూరుపల్లి మండలాల్లో నిర్వహించిన రోడ్డు షోలో మెదక్ బీఆర్ఎస్ ఎం�
రాష్ట్రంలో ఎండలు మండుతున్నయ్. కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత మాటలు వింటుంటే ప్రజల గుండెలు కూడా మండుతున్నయ్. కాంగ్రెసోళ్లు మార్పు.. మార్పు అని చెప్తే ప్రజలు ఆశపడి ఓట్లేసిండ్రు. కానీ, కరెంటు కష్టాలు, మంచినీ
అబద్ధాల కాంగ్రెస్ను బొందపెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరిట దొంగ హామీలు ఇచ్చి ఓట్లేసుకుని గద్దెనెక్కి ఇప్పుడు ఏఒక్క హామీ
“వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తానన్న హామీ ఏమైందని, కాంగ్రెస్ అంటే బోనస్ కాదు బోగస్” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ బస్టాండ్ ఎదురుగా తూప్రాన�