పార్లమెంట్ ఎన్నికల్లో కరువు తెచ్చిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని, కారు గుర్తుకు ఓటు వేసి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ ఎ�
ఎన్నికల క్రతువులో పోలింగ్ సభ్యులదే కీలక బాధ్యత అని పోలింగ్ ఆరంభం నుంచి ముగిసే వరకు కేంద్రాల వద్ద ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. నాగోలు ఈవెంట్ విల్లా ఫంక్షన్ హాల్
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కేటీఆర్ సమావేశాలు, రోడ్షోలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. దీంతో మల్కాజిగిరి లోక్ సభలో గూలాబీ జెండా ఎగురుతుందన్న ధీమాతో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిక�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేయకుండా మరిచారని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గా
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో కీలక అంకం మొదలు కానున్నది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్�
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మల్కాజిగిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగురవేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఎన్నో అబద్దాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసే వరకు వేటాడుతాం.. వేటాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ �
కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ను ఎట్టకేలకు అధిష్టానం దివంగత నేత కుటుంబానికే కేటాయించింది. మే 13న జరగనున్న ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, దివంగత ఎమ్�
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న వరుస సమావేశాలు.. ఆపార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలుపించాలని ఓటర్లకు మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో ఆయన ప్రత�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
‘అధికార దాహంతో..వారంటీ లేని గ్యారెంటీలు ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. తెలంగాణ ప్రాంత సంపదను ఢిల్లీకి తాకట్టుపెట్టి ఇక్కడి ప్రజల కష్టాన్ని దోచుకొని అన్యాయం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊర�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీతోనే పోటీ ఉంటుందని, మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ, గండిమైసమ్మలోని ‘మేడ్చల్ జిల్ల�