పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ గెలుపు ఖాయమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. జనగామ జిల్లా దేవరుప్పులలో ఆదివారం ఆయన విలేక
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ను, తెలంగాణ అభివృద్ధిపై చిన్నచూపు చూసిన బీజేపీని చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్
బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన శాసనసభ తొలి స్పీక�
అరూరి, కడియం ద్రోహులని, తాను నిఖార్సైన తెలంగాణ ఉద్యమ బిడ్డను అని బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. సోమవారం హంటర్రోడ్ డీ కన్వెన్షన్ హాల్లో వర్ధన్నపేట నియోజకవర్గానిక
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి సుధీర్�
బీజేపీ, కాంగ్రెస్కు దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయ ని, బీఆర్ఎస్కు మాత్రం ఒకే రాష్ట్రం... ఒకే ఎజెండా ఉన్నదని బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రె�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆదివారం వరంగల్ 32వ డివిజన్లో పల్లం పద్మ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 6వ డివిజన్ కిషన్పుర గురుద్వారలో ఆదివారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నాంచారిమడూ ర్, వెలికట్ట, భూక్యా త
లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన డాక్టర్ సుధీర్ కుమార్ను గెలి పించేందుకు న్యాయవాదులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ �
ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ మండల అధ్యక్
కడియం శ్రీహరి మోసగాడని, అరూరి రమేశ్ మా యగాడని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకు బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దంగా ఉండాలని పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్ కు మార్