జహీరాబాద్ గడ్డపై రెపరెపలాడేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సమీపం దగ్గరపడడంతో గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లింగంపేట మండలంలోని పోల్కంపేట
రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉన్నదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తిన గులాబీ జెండా తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివ�
బాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గురువారం బిచ్కుందలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి గాలి అనిల్కుమార్ను భా�
కామారెడ్డి జిల్లా ఉండాల్నా... పోవాల్నా అంటూ కేసీఆర్ ప్రజలను అడిగారు. కొత్త జిల్లాలను రేవంత్ రెడ్డి తీసేస్తా అంటున్నాడని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బస్సు యాత్రలో వివరించారు. జిల్�
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధారిలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్�
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిసెంబర్ 9న అన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఎందుకు చేయలేదని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ప్రశ్నించారు. గురువారం జహీ�
తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. మంగళవారం వట్పల్లిలోని వెంకట్ఖ్వాజా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసి ముఖ్య కార�
వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మోసం చేసింది.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు వారిని ప్రజలు నమ్మడం లేదని దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని మాజీ స్పీకర్ పోచారం శ్
ఆరు గ్యారెంటీలను కేవలం వంద రోజుల్లో అమలుచేస్తామని హామీ ఇచ్చి.. అమలుచేయని కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓట్లడిగే అర్హత లేదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
అబద్ధాలు, మోస పూరిత ప్రకటనలు, ఇతర పార్టీల నాయకులను బెదిరింపులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్కుమార్
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి, రాయిపల్లి, దిడిగి, కొత్
హామీలు నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి గ్రామంలో మంగళవారం పర్�
మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిర�
కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ శనివారం (నేడు) రోడ్ షో నిర్వహించనున్నట్లు డీసీసీబీ మాజీ చైర్మ�