ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమైన ప్రభుత్వం పేదల బస్తీలు, కాలనీల్లోకి వెళ్లి నీటి కోసం ఏర్పాటు చేసుకున్న మోటర్లను సీజ్ చేస్తామని బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి �
ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమైన ప్రభుత్వం పేదల బస్తీలు, కాలనీల్లోకి వెళ్లి నీటి కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లను సీజ్ చేస్తామని బెదిరింపులకు దిగడం సిగ్గుచేటు అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగ�
నల్లాల నుంచి మోటర్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఓ అండ్ ఎమ్ సీజీఎం, జీఎం లతో సమీక్ష నిర్వహించారు.
జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశ మోటర్ నీటి సరఫరా మూడు రోజుల ముచ్చటగానే ముగిసింది. ధర్మసాగర్ రిజర్వాయర్లోని నీటి డెలివరీ సిస్టర్న్ కంటే 200 మీటర్ల ముందు నుంచి నిర్మించిన టన్నెల్�
అడవిబిడ్డలకు సాగు నీరందించేందుకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న ‘గిరి వికాసం’పై యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బోర్లు వేసి ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో పాటు కరెంట్ మో�
గోదావరిలో 20 వేల క్యూసెక్కుల వరద దాటినంక కన్నెపల్లి పంపుహౌజ్ ద్వారా నీళ్లు ఎత్తకుంటే తానే 50 వేలమంది రైతులతో వెళ్లి మోటార్లు నడిపిస్తానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హెచ్చరించారు.
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు మోటర్ల చుట్టూ తిరుగుతున్నది. ఎవరెన్ని చెప్పినా చివరికి నాలుగు వేళ్లు నోట్లోకి పోవాలంటే అన్నదాత చెమటోడ్చి మట్టి నుంచి పచ్చదనాన్ని పిండాల్సిందే. పంటలు పండాల�
కాళేశ్వరం ఓ బాహుబలి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా శిఖరాయమాన కీర్తితో నిలిచింది. భారీ మోటర్లు, పాతాళమంత సర్జ్పూల్తో సాగునీటి ప్రాజెక్టుల్లో అది సృష్టించిన రికార్డులు ‘సాహో’ అనిపించాయ�
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని, డిస్కంలను ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి స్పష్టం చేయనుంది. విద్యుత్తుపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ ముందు తెలంగాణ ప్రభుత్
Current | 24 గంటలు కరెంటు ఇస్తే.. అంతరాయం లేకుండా నడిచి మోటర్లు కాలిపోతాయన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. 24 గంటలు ఇవ్వడం వల్ల ఎప్పుడు అవసరమున్నవాళ్లు అప్పుడు తమ పంపుసెట్లు ఆన్చేసి, అవసరం తీరాక ఆఫ్ చేసుకున
వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటించి ఐదేండ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు ఢోకా లేకుండా సాగు చేస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది గంటల కరెంట్ కోసం రైతులు ఎదురుచూసే రోజుల నుంచి.. న�
మోదీ పాలనంతా రైతులకు చీకటి రోజులేనని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆరోపించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. ఎనిమిదేండ్లలో సాగు ఖర్చులను రెట్టింపు చేశారని శుక�