రోజువారీ ప్రయాణానికి చాలామంది మోటర్ సైకిళ్లను వాడుతుంటారు. ఈ ద్విచక్ర వాహన చోదకులు గుంతలు, గతుకుల రోడ్ల కారణంగా గాయాల పాలయ్యే ప్రమాదంతోపాటు దీర్ఘకాలంలో వెన్నునొప్పి బారినపడే ముప్పు పొంచి ఉంది.
వాహన విక్రయాలను పెంచుకోవడానికి యెజ్డీ కంపెనీ వినూత్నంగా ఆలోచించింది. దీంతో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్కార్ట్లో జావా యెజ్డీ మోటర్సైకిళ్లు లభించనున్నాయి. అవును.. ఇప్పటిదాకా స్మార్ట్ఫోన్లు, టెలివి
హీరో మోటోకార్ప్ షాకిచ్చింది. వచ్చే నెల 3 నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను ఒక్క శాతం పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న షోరూంలలో ధరల పెంపులో మార్పుల
Royal Enfiled E-20 Bike | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. త్వరలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్తో నడిచే బుల్లెట్ను మార్కెట్లోకి తేనున్నది.
హీరో మోటోకార్ప్ వాహన ధరల్ని మరోమారు పెంచుతున్నది. సోమవారం (జూలై 3) నుంచి వివిధ మోటర్సైకిళ్లు, స్కూటర్ల ధరలు దాదాపు 1.5 శాతం మేర పెరుగుతాయని శుక్రవారం ఈ దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ప్రకటించింది.
Hero Bikes | కొత్తగా బైక్ కొనాలని అనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటాకార్ప్ తమ బైక్స్ ధరలను భారీగా పెంచేసింది. ఒక్కో మోడల్పై కనీసం 2 శాతం ధరలను పెంచుతున్నట్లుగా తాజాగా ప్రకట�
చైనా మోటర్సైకిల్ సంస్థతో హైదరాబాదీ కంపెనీ టై-అప్ ముంబై, జూన్ 30: హైదరాబాద్ కేంద్రస్థానంగా వాహన విక్రయ సంస్థ ఆదీశ్వర్ ఆటో రైడ్..మరో అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటికే ఇటలీ, బ్రిటన్�
రూ.3 వేల వరకు ధరల పెంపు న్యూఢిల్లీ, జూన్ 23: కొనుగోలుదా రులకు హీరో మోటోకార్ప్ షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మోటర్సైకిల్, స్కూటర్ల ధరలను రూ.3 వేల వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటిం�