సిపిఐ అగ్ర నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మృతి తీరని లోటని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతికి శనివారం ఆయన సంతాపం వ్యక్తం చేశ�
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను పక్కన పెట్టి అనుభవం లేని డ్రైవర్లను నియమిస్తున్న తీరు మోత్కూరులో మరోసారి తీవ్ర విమర్శలకు గురైంది. మంగళవారం సెంటెన్స్ స్కూల్కి చెందిన బస్సు అదుపుతప్పి �
కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూరు మండలాన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్
రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్న�
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో మోత్కూరు - రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై అసంపూర్తిగా వదిలేసిన రోడ్డును పూర్తి చేయాలని బీఆర్ఎస్ మోత్కూరు పట్టణ కమిటీ అధ్వర్యంలో రహదారిపై వరి నాట్లు వేసి, రాస్తారోకో చేసి �
మోత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దాడి కేసులో దోషి కాసర్ల జానయ్యకు రామన్నపేట కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా తాము సిద్ధమేనంటూ మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామ రైతులు ఆందోళన చేశారు.
మోత్కూరు మండల తాసీల్దార్ కార్యాలయ అధికారుల అలసత్వానికి విసిగి ఇద్దరు రైతులు గురువారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన రైతులు తండ్రీకొడుకులు
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మోత్కూరు మండల విద్యాధికారి తీపిరెడ్డి గోపాల్రెడ్డి అన్నారు.
గ్రామాల్లోని రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని మోత్కూరు మండల తాసీల్దార్ పి జ్యోతి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురంలో నిర్వహి�
మోత్కూరు, అడ్డగూడూరు మండలాల రైతులకు సాగు నీరందించే బునాదిగాని కాల్వను సత్వరమే పూర్తి చేయాలని సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి అన్నారు. శనివారం మండల కౌన్సిల్ సమావేశం స
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని ఐకేపీ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్ర�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. బీఆర్ఎస్వీ నాయకులను మోత్కూర్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించార�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని, అందుకే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మున్సిపాలిటీ క�