బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతన్నారు. పేదింటి అడబిడ్డల కోసం తెలంగాణ తొలి మ�
అంగన్ వాడీ కేంద్రాల ద్వారా తల్లి బిడ్డలకు పోషక ఆహారం అందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని అన్నారు.
ఒక బిడ్డ తల్లితో పోల్చితే.. కవల పిల్లల తల్లికి గుండె సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది. కవల పిల్లలకు జన్మనిచ్చిన ఏడాది తర్వాత ఆ తల్లి గుండె జబ్బులబారిన పడే అవకాశముందని పరిశోధకులు తెలిప�
Elon Musk : 11 మంది పిల్లల కోసం మస్క్ ఓ ఖరీదైన ఇళ్లు కొన్నాడు. ఆ ఇంట్లోనే అతని మాజీ భార్యలు కూడా ఉండనున్నారు. ఆ బిల్డింగ్ ఖరీదు సుమారు 3.5 కోట్ల డాలర్లు ఉంటుంది. టెక్సాస్లో ఆ మ్యాన్షన్ ఉన్నది.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాటిలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ అంగన్వాడీ కే
పిల్లల్ని గారాబం చేయడం మా చిన్నప్పుడు ఇంతలా లేదు. అదటుంచి.. చాలామంది తల్లులు పిల్లలు చేసే అల్లరిని తట్టుకోలేక వారికి భయంకరమైన శిక్షలు విధిస్తుండేవారు. కానీ, దానివల్ల పిల్లలు అల్లరి మానేవారో లేదో తెలియదు.
మాతృత్వం పొందిన మధుర క్షణం అమ్మకు అపురూపం. పురిటి నొప్పులు ఆమెకు ప్రసూతి వైరాగ్యం (పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ - పీపీడీ ) కలిగిస్తాయి. ప్రతీ ఐదుగురు తల్లుల్లో ఒకరిని ఈ డిప్రెషన్ కొన్నాళ్లు వెంటాడుతుందని
నా వయసు 30 ఏండ్లు. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చాను. పాపకు నాలుగు నెలలు నిండాయి. మెటర్నెటీ లీవ్ కాలపరిమితి ముగియడంతో తిరిగి విధుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్ప�
Women Living With Mother's Dead Body | మరణించిన తల్లి మృతదేహం వద్దే అక్కాచెల్లెళ్లు ఏడాదిగా నివసించారు. (Women Living With Mother's Dead Body ) గత వారం రోజులుగా వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Mother's Day | మన జీవితానికి రూపమిచ్చే కథా రచయిత్రి, మనల్ని ముందుకు నడిపించే దిగ్దర్శకురాలు, మన భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే ఆర్ట్ డైరెక్టర్, మన ఆకలి తెలిసిన నిర్మాత, మనకు భాష నేర్పే డైలాగ్ రైటర్, మనతో అడు�
దేశంలో వంటగ్యాస్ ధరలు మండుతుండటంపై మాతృమూర్తులు భగ్గుమన్నారు. వంటగ్యాస్పై ఇస్తున్న సబ్సిడీని క్రమంగా ఎత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద కొ�
భారతీయ వంటకాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. విదేశీయులూ ఇష్టంగా ఆరగిస్తున్నారు. దీంతో మన పాక నిపుణులు బయటి దేశాల్లో కూడా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి స్టార్ చెఫ్లలో కోల్కతాకు చెందిన ఆస్మా ఖాన్ ఒకరు.