పెట్రోలే కాదు ఇప్పుడు పాలు కొనడం కూడా సామాన్యునికి భారంగా మారింది. ప్రముఖ అమూల్, మదర్ డెయి రీలు వివిధ రకాల పాల ప్యాకెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిం చాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పాల శీతలీకరణ కేంద్రంలో బుధవారం నిర్వహించిన మదర్ డెయిరీ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బీఆర్ఎస్ ప్రభుత్వ హయ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే పాడి రైతుల అభ్యున్నతి కోసం రూ.2వేల కోట్లు ఇచ్చామని మద ర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి స్పష్టం చేశారు.
మదర్ డెయిరీని కష్టాలు వీడటంలేదు. స్వయంగా సీఎం చొరవ తీసుకున్నా డెయిరీకి ఇబ్బందులు తప్పడంలేదు. ఎన్డీడీబీకి డెయిరీని అప్పగించేందుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎన్వోసీ రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్, నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ 28వ సర్వసభ్య సమావేశం మంగళవారం హయత్నగర్లోని ఓ ఫంక్షన్ హాలులో వాడివేడీగా జరిగింది. ఇటీవల పెండిం
జిల్లాలో పాల ఉత్పత్తి చేసే పాడి రైతుల పరిస్థితి దీనంగా మారుతోంది. ప్రతి నిత్యం నార్మూల్ డెయిరీకి పాలు పోసే రైతులకు గతంలో ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులను వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. కాంగ్రెస్ అధి
పాల బిల్లు చెల్లించాలని పాడి రైతు ఫోన్ సంభాషణలో.. దురుసుగా మాట్లాడిన నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి పాడి రైతులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మదర్ డెయి�
ఇటీవల నిర్వహించిన మద ర్ డెయిరీ ఎన్నికల్లో డైరెక్టర్గా ఘన విజ యం సాధించిన సంధిలా భాస్కర్గౌడ్ సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం మదర్ డెయిరీ (Mother Dairy) ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఘన విజయం సాధించింది. మదర్ డెయిరీలో ఖాళీ అయిన 3 డైరెక్టర్ స్థానాలకు హయత్నగర్లోని ఎస్వీ కన్వెన�
పాడి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి షోకాజ్ నోటీసులు అందజేయడం స�
రాష్ట్ర ప్రభుత్వం మదర్ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నది. పాడి రైతుల కల్పతరువు అయిన నార్ముల్ను మూసివేసేందుకు కంకణం కట్టుకున్నది. ఆ దిశగా ఒక్కొక్కటిగా చర్యలకు ఉపక్రమిస్తున్నది. సంస్థకు ఆయువుపట్టు అయిన