Mother Dairyపాల ధరలు మళ్లీ పెరిగాయి. మదర్ డైయిరీ సంస్థ లీటరు పాలపై రూ.2 పెంచింది. మంగళవారం నుంచి ఢిల్లీ మార్కెట్లో కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. ఈ ఏడాది అయిదోసారి మదర్ డైయిరీ సంస్థ పాల ధరలను పె�
ప్రభుత్వ, ప్రైవే ట్ రంగ సంస్థల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రే కీలకమని, మదర్ డెయిరీ సంస్థ అభివృద్ధిలో కూడా ఉద్యోగులు పాలుపంచుకోవాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నా రు. బుధవారం హయత్నగర్లోని న�
హయత్నగర్ : మదర్ డెయిరీ పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని సంస్థ పాల సెంటర్ల చైర్మన్లు డిమాండ్ చేశారు. గురువారం హయత్నగర్లో�
హయత్నగర్: సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం హయత్�
హయత్నగర్, సెప్టెంబర్ 22: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని.. ఇందులో భాగంగానే పాడి ఉత్పత్తుల ప్రోత్సాహానికి పెద్దపీట వేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ�
న్యూఢిల్లీ: అముల్ బాటలో మదర డెయిరీ అడుగులు వేసింది. లీటరు పాలపై రూ.2 పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్, ఇతర నగరాల్లో ఈ పెంచిన ధరలు ఆదివారం నుంచే అముల�