నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం మదర్ డెయిరీ (Mother Dairy) ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఘన విజయం సాధించింది. మదర్ డెయిరీలో ఖాళీ అయిన 3 డైరెక్టర్ స్థానాలకు హయత్నగర్లోని ఎస్వీ కన్వెన�
పాడి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి షోకాజ్ నోటీసులు అందజేయడం స�
రాష్ట్ర ప్రభుత్వం మదర్ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నది. పాడి రైతుల కల్పతరువు అయిన నార్ముల్ను మూసివేసేందుకు కంకణం కట్టుకున్నది. ఆ దిశగా ఒక్కొక్కటిగా చర్యలకు ఉపక్రమిస్తున్నది. సంస్థకు ఆయువుపట్టు అయిన
మదర్ డైయిరీ డైరెక్టర్గా భారీ మెజార్టీతో గెలిపించాలని రాజాపేట పాల సొసైటీ చైర్మన్, బీఆర్ఎస్ మండల సెక్రెటరీ జనరల్ సందిల భాస్కర్ గౌడ్ కోరారు. గురువారం హైదరాబాద్ మదర్ డైయిరీలో డైరెక్టర్ పదవికి నామినేషన్ దా�
పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కొత్త ధరలను మదర్ డెయిరీ ప్రకటించింది. జీఎస్టీ సంసరణలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. ఈ కొత్త ధరలు ఈనెల 22నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
Mother Dairy | వస్తు సేవల పన్ను (GST) రేట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో అనేక వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ డెయిరీ సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) తాజాగా కీలక ప్రకట�
పాడి రైతుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామిరెడ్డి, రాజాపేట పాల సొసైటీ చైర్మన్ సంధిల భాస్కర్ గౌడ్ హెచ్చరించారు.
Mother Dairy | మూడు నెలలకు సంబంధించిన పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని ముషపట్ల గ్రామానికి చెందిన రైతులు బుధవారం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం గేటుకు తాళం వేసి రైతులు ఆందోళన నిర
Mother Dairy | ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) వినియోగదారులకు షాకిచ్చింది. పాల ధరలను (Milk Prices) భారీగా పెంచేసింది (increased prices).
యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామంలో పాడి రైతులకు పాల బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మాల్ మదర్ డైరీ సంస్థ సకాలంలో పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ గ్రామ�
మదర్ డెయిరీ ఆస్తుల అమ్మకం మంచి నిర్ణయం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అప్పులు, నష్టాల నుంచి బయటపడాలంటే ఆస్తుల అమ్మకమే పరిష్కారం కాదని సూచించారు. నిర్వహణ, ఓవర్ హెడ్ ఖర్చు తగ్
భువనగిరి పట్టణ పరిధి రైల్వే స్టేషన్ సమీపంలో గల మిల్క్ చిల్లింగ్ సెంటర్లో కొన్ని రోజుల నుంచి అక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. మిల్క్ సెంటర్ మేనేజర్ ఆవు పాలకు బదులుగా బర్రె పాలకు బిల్�
ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ లిమిటెడ్(మదర్ డెయిరీ) హస్తగతమైంది. ఖాళీగా ఉన్న ఆరు డైరెక్టర్ స్థానాల కోసం శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్ ఎస్వీ కన్వెన�