ఉమ్మడి నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంఘం (మదర్ డెయిరీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. అధికారంలో ఉండటంతో ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నది.
Mother Dairy | ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) మళ్లీ పాల ధరలు పెంచేసింది (increased prices). అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ సోమవారం తెలిపింది.
రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరను విజయ డెయిరీ పెంచింది. 5 శాతం వెన్న ఉన్న బర్రె పాలపై లీటరుకు రూ.4, 3 శాతం వెన్న ఉన్న ఆవు పాలపై రూ.4.6 పెరిగింది. బర్రె పాల ధర లీటరుకు (ప్రభుత్వం ఇచ్చే రూ.4 ఇన్సెంటివ్తో కలిపి) రూ.40.50 న
Mother Dairyపాల ధరలు మళ్లీ పెరిగాయి. మదర్ డైయిరీ సంస్థ లీటరు పాలపై రూ.2 పెంచింది. మంగళవారం నుంచి ఢిల్లీ మార్కెట్లో కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. ఈ ఏడాది అయిదోసారి మదర్ డైయిరీ సంస్థ పాల ధరలను పె�
ప్రభుత్వ, ప్రైవే ట్ రంగ సంస్థల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రే కీలకమని, మదర్ డెయిరీ సంస్థ అభివృద్ధిలో కూడా ఉద్యోగులు పాలుపంచుకోవాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నా రు. బుధవారం హయత్నగర్లోని న�
హయత్నగర్ : మదర్ డెయిరీ పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని సంస్థ పాల సెంటర్ల చైర్మన్లు డిమాండ్ చేశారు. గురువారం హయత్నగర్లో�
హయత్నగర్: సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం హయత్�
హయత్నగర్, సెప్టెంబర్ 22: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని.. ఇందులో భాగంగానే పాడి ఉత్పత్తుల ప్రోత్సాహానికి పెద్దపీట వేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ�
న్యూఢిల్లీ: అముల్ బాటలో మదర డెయిరీ అడుగులు వేసింది. లీటరు పాలపై రూ.2 పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్, ఇతర నగరాల్లో ఈ పెంచిన ధరలు ఆదివారం నుంచే అముల�