ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలది కీలక పాత్ర అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం మోతే మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికం�
కన్నతండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురం గ్రామ పంచాయతీ ఆవాస గ్రామం నాగయ్యగూడెంలో బుధవారం జరిగింది.
పంటల సాగులో సాంకేతికతను వినిగిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని వరి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పద్మావతి తెలిపారు. గురువారం మోతే మండలం సర్వారం గ్రామంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప �
రైతుల స్థిరాభివృద్ధికి దోహదపడేలా వికసిత కృషి శిక్షణ నూతన వ్యవసాయ పద్దతులపై దృష్టి సాధించాలని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ వి.మానస, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. మోతె మం
సూర్యాపేట జిల్లా మోతె వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) టైరు పేలడంతో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున మోతె సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోయింది.
తెలంగాణ మలిదశ పోరుకు ఆ పల్లె అండగా నిలిచింది. ఊరంతా నాటి ఉద్యమ సారథి కేసీఆర్ వెంట నడిచింది. తెలంగాణ సాధనకు ఒంటరిగా బయల్దేరిన కేసీఆర్కు మొట్టమొదట మద్దతు ప్రకటించింది.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల�
nizamabad | మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు గురువారం సన్న బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. నిరుపేదలందరూ సన్న బియ�
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, అలాగే భూముల పరిరక్షణకు ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులు, సీపీఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని
డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మోతె మండల కేంద్రంలో నిర్మించిన డబుల�
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు గురించి చెప్పినప్పుడు.. అసలు విద్యుతే లేకుండా చేస్తారని తెలంగాణ ప్రజలు
Road accident | సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతేకు దగ్గరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఓ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడ�
Kotilingala | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల (Kotilingala) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారీ, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో