ఏండ్ల తరబడి ఎలాంటి లావాదేవీలు లేకుండా నిష్క్రియంగా ఉన్న మీ బ్యాంక్ ఖాతాల్లోని నగదును తిరిగి ఇప్పటికీ పొందవచ్చు. అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖాతాదారులకు సహాయం చేస్తున్నది.
Suicide | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఫార్డి (బి) గ్రామానికి చెందిన ర్యాపన్వార్ రుక్మ బాయి అనే మహిళ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
Employee Flees With Railways' Rs 70 Lakh | రైల్వేకు చెందిన రూ.70 లక్షల డబ్బుతో ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగి పారిపోయాడు. దీంతో ఆ కంపెనీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు షాక్ అయ్యారు.
Man Begs Inside Metro | బెంగళూరు మెట్రో ట్రైన్లో ఒక వ్యక్తి భిక్షాటన చేశాడు. ప్రయాణికులను డబ్బులు అడిగాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని మెట్రో ట్రైన్ నుంచి దించివేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
గడిచిన రెండు సంవత్సరాల కాలంలో వివిధ పథకాలు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజలకు బాకీపడ్డ డబ్బుల వివరాలను కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ ద్వారా ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, బా
Gaza War | యుద్ధం కారణంగా విధ్వంసానికి గురైన గాజాలో చేతిలో పనిలేక, తినడానికి తిండిలేక, తలదాచుకోవడానికి నీడ కూడా లేని వేలాదిమంది నిరాశ్రయులు చివరకు లైంగిక దోపిడీని ఎదుర్కొనే దుస్థితి దాపురించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ధన ప్రవాహానికి తెరలేపిందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూ ల్ ప్రకటనతో జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎ న్నికల ప్రక్రియ ముగిసే వరకూ కోడ్ అమల్లో ఉండనున్నది.
Auto Driver | ఝరాసంగం గ్రామానికి చెందిన సంగమేష్ దసరా సరుకుల కోసం జహీరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో రాజ్కుమార్ ఆటోలో వచ్చాడు. ఆ సమయంలో సంగమేష్ వద్ద ఉన్న నగదు ఆటోలో జారిపడిపోయింది.
20 యేళ్లుగా అనాథ పిల్లల ఆశ్రమం నడుపుతున్న మా ఆశ్రమంకు 10 గుంటల భూమి ఇవ్వమని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ తీసుకొని కలెక్టర్ ఆఫీసుకు వెళ్తే... అంత జాగ ఊరికే ఇస్తారా..? 10 లక్షలు తీసుకరాపో, అప్పుడే నీ పని చేయమని కలెక�
ఆస్తిపన్ను సొమ్ము జీహెచ్ఎంసీ ఖజానాకు చేరకుండా తన సొంతానికి వాడుకున్న సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) కంప్యూటర్ ఆపరేటర్ సుభాషిణిపై ఇటీవల వేటు వేసిన బల్దియా కమిషనర్ కర్ణన్.. మరో ఇద్దరు అధికారుల�