రాజస్థాన్కు చెందిన ఒక రైతు తన దగ్గరున్న ఐదు లక్షల రూపాయల పొదుపు సొమ్ము దొంగల బారిన పడకుండా కాపాడుకునేందుకు తన పొలంలో పాతిపెట్టి దాచుకున్నాడు. ఏడాది క్రితం అతనికి చెందిన భూమిని విక్రయించగా వచ్చిన ఐదు లక
డ్రగ్స్కు బానిసలైన యువకులు, విద్యార్థులు డబ్బుల కోసం దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు అలవాటు పడుతున్నారని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్శాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్ల అత్యాశ, అవినీతికి అలవాటు పడిన అధికారుల ధనదాహం వెరసి జీహెచ్ఎంసీ ఖజానాకు భారీ స్థాయిలో గండిపడింది. నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, నకిలీ బిల్లులతో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసుకున్న �
ఒకసారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి సస్పెండ్ అయినా ఆ అధికారి బుద్ధి మారలేదు. అప్పుడు కేవలం లక్షల్లో సంపాదించిన ఆ అధికారి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు.
Kerala Man Returns Money | ఒక వ్యక్తి తన స్నేహితుడి వద్ద రూ.1,000 అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి సంప్రదింపులు లేకపోవడంతో ఆ డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడు. 35 ఏళ్ల తర్వాత స్నేహితుడి అడ్రస్ తెలుసుకుని అతడి ఇం�
కొత్త కుబేరుల పెరుగుదలలో చైనాను భారతదేశం మించిపోయింది. యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్టు 2026 ప్రకారం 2025లో భారతదేశంలో యూఎస్ డాలర్ మిలియనీర్లు 31,033 మంది పెరిగారు.
చీకటి బోర్డు మీద
వెలుగక్షరమైనవారి విరమణకు
ఆక్సిజన్ అందని అంపశయ్య బహుమానం
పిల్లల బతుకు బాటలో
ముళ్లు, రాళ్లు ఏరిన గురువులకు
ఆదుకోని రూపాయితో అవమానం
తరగతి గదిలో జీవించినందుకు
ఇల్లూ వాకిలి కల వాయిదా వాయ
ప్రతికూల పరిస్థితులను అధిమించి సాగు చేసిన రైతులు చివరకు పంట అమ్మిన డబ్బుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. మార్కెట్లో మొక్కజొన్న పంట విక్రయించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. డబ్బులు అన్నద�
Arrest | జిల్లాలోని తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తలమడుగు ఎస్హెచ్ఓ డి. రాధిక తెలిపారు.
రాష్ట్రంలో ఓ వైపు అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అన్నదాతల గోడు పట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్ర
NEET Paper | నీట్ రీఎగ్జామ్కు ముందు కొందరు అభ్యర్థులకు వీడియో కాల్స్ వచ్చాయి. లీకైన పేపర్ కోసం రూ.30,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక విద్యార్థి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్లోని అ�
Youth hacks NEET Portal | ఒక యువకుడు నీట్ పోర్టల్ను చట్టవిరుద్ధంగా హ్యాక్ చేశాడు. అభ్యర్థుల బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేశాడు. వారి రిఫండ్ డబ్బును తన బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ బ
జిల్లాలో గంజాయి విక్రయం కొత్త పుంతలు తొక్కుతున్నది. అడ్డదారుల్లో జిల్లాకు చేరుతున్నది. గతానికి భిన్నంగా రవాణా, వినియోగం జరుగుతున్నది. ఎన్నడూ లేని విధంగా వలస కార్మికులకు అడ్డాగా మారుతున్నది.
రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)లో ఉద్యోగాలకు ఇస్తామన్న దళారుల విషయంలో బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం �
ఉదయం లేవగానే కాఫీ, ఫ్రెషప్ అయ్యాక టిఫిన్.. ఆన్లైన్లోనే! ఆఫీస్ దారిలో స్నాక్స్ తిన్నా.. లంచ్ టైమ్కి ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ కావాల్సిందే! ఇక సాయంత్రం పూట ఇంటికెళ్తూ ఏదో ఒకటి షాపింగ్ చెయ్యాల్సింద�