India Vs Pakistan: కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో.. పాక్పై ఇండియా విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ పూర్తి కాకముందే.. పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ .. స్టేడియం విడిచి వెళ్లారు. ఆ
IND vs PAK : టీ20 ప్రపంచకప్ సందడి మొదలైంది. లీగ్ మ్యాచ్లతో, ఆటగాళ్ల మెరుపులతో స్టేడియాలు దద్ధరిల్లిపోతున్నాయి. కానీ, అభిమానుల దృష్టి మాత్రం భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్పైనే ఉంది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు పట్ట�
T20 World Cup : ఆటలోనే కాదు నిర్ణయాలలోనూ అనిశ్చితికి తామే కేరాఫ్ అని చాటుకుంది పాకిస్థాన్. టీ20 ప్రపంచకప్ పోటీలకు వారం రోజులే ఉందనగా పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Ajinkya Rahane : పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త నాటకానికి తెరతీసింది. అయితే.. పాక్ బోర్డు బాయ్కాట్ వార్తలను భారత మాజీ క్రికెటర్ అజింక్యా రహానే (Ajinkya Rahane) ఖండించాడు.
T20 World Cup 2026 : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పాకిస్థాన్ కూడా ప్రపంచకప్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
Mohsin Naqvi | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), హోంశాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీకి లండన్లో ఘోర అవమానం జరిగింది. బ్రిటీష్ పోలీసులు ఆయన కారును ఆపి సోదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ �
Asia Cup Controversy | ఆసియా కప్ ముగిసి దాదాపు ఆరువారాలు గడిచింది. ఇంకా ట్రోఫీని ఏసీసీ భారత జట్టుకు అప్పగించలేదు. సెప్టెంబర్ 28న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫై�
గత నెలలో ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు విజేతగా నిలిచినా ట్రోఫీని ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఐసీసీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టనున్నా�
Tilak Varma : ఆసియా కప్ ఫైనల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ (Tilak Varma) మ్యాచ్ అనంతరం ఏం జరిగిందో వివరించాడు. ట్రోఫీ కోసం జట్టు సభ్యులంతా గంటకుపైనే ఎదురుచూశామని, అయినా తమకు ట్రోఫీ ఇవ్వలేదని తిలక్ వెల్లడించాడ�
BCCI | ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందజేత విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై బీసీ
BCCI :ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు గెలుపొంది నెల రోజులు కావొస్తోంది. కానీ, ఇప్పటివరకూ ట్రోఫీ మాత్రం టీమిండియా చేతికి అందలేదు. విజేతకు అప్పగించాల్సిన ట్రోఫీతో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) అధ్యక్షుడు మొహ్సిన్ �
ఆసియా కప్ (Asia Cup) ముగిసినా భారత జట్టుకు ట్రోఫీ అందించకపోవడంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఫైనల్ తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) వ్యవహరించిన తీరు అం�
ఇటీవలే ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి కప్ను గెలుచుకున్న భారత జట్టు ట్రోఫీని తీసుకోకుండానే స్వదేశానికి తిరిగిరాగా అందుకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Mohsin Naqvi | ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై మీడియ అడిగిన ప్రశ్నలకు ఏసీసీ, పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పందించేందుకు నిరాకరించారు. గత నెల దుబాయి వేదికగా పాకిస్తాన్ను ఓడించి భారత జట్టు ఆసియా కప్ టైటిల్ను సాధ�