రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చే వారం యూకే వెళ్లనున్నారు. జూలై 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్తోపాటు, మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు. ఇందులో భాగంగా జూలై 23-24 తేదీల్లో బ్రిటన్ వెళ్తారు.
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన 14 గంటల 54 నిమిషాలపాటు మాట్లాడారు.
Mohamed Muizzu | మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు (President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) రికార్డు నెలకొల్పారు. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ (Press Conference) నిర్వహించారు. దాంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి దేశాధ్యక్షుడిగా ముయిజ
Mohamed Muizzu | మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) భారత పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన తాజ్ మహల్ (Taj Mahal)ను సందర్శించారు.
Mohamed Muizzu | మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) ఇప్పుడు స్టాండ్ మార్చారు. భారత్పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు సన్నిహిత మి�
Jaishankar | కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu)తో భేటీ అయ్యారు.
Jaishankar | మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu)ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) కలిశారు.
మాల్దీవులు మాజీ మంత్రి భారత జెండాను అవమానిస్తూ సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేయటం వివాదాస్పదంగా మారింది. భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారగా, దీనికి ఆజ్యం పోసేలా మాజీ మంత్రి మరియం షి�
మాల్దీవులు అధ్యక్షుడు మయిజ్జు మొండి వైఖరి వీడాలని, భారత్తో చర్చలు జరపాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలే సూచించారు. చైనా అనుకూలుడుగా ముద్రపడిన ప్రస్తుత అధ్యక్షుడు మయిజ్జు భారత్ పట్ల తీవ్ర వ్యతిరే�
Mohamed Muizzu | భారత్తో వివాదాలకు ఆజ్యం పోస్తూ చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు (Mohamed Muizzu) మరోసారి తన నోటి దరుసు ప్రదర్శించారు. న్యూఢిల్లీపై మళ్లీ వ్యతిరేక గళం వినిపించారు. మే నెల 10వ తే�
ఈ ఏడాది మే 10 నాటికి తమ దేశంలోని భారత బలగాలను వెనక్కు పంపిస్తామని మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మార్చి 10 కంటే ముందు మొదటి గ్రూపు ఉపసంహరణ జరుగుతుందని,
Maldives | మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (President Mohamed Muizzu) భారత్పై తన వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు.
Maldives | మాల్దీవుల (Maldives) వివాదం వేళ ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయంలో కేంద్రం కోత విధించిన విషయం తెలిసిందే. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నేపథ్యంలో మాల్దీవులకు పొరుగు దేశం పాకిస్థాన