మాల్దీవులకు మన దేశానికి మధ్య వివాదం చెలరేగిన నాటి నుంచి మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. ప్రధాని మోదీ అక్కడ పర్యటించడంతో ఒక్కసారిగా సోషల్మీడియాలో వైరల్గా �
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్క్రాఫ్ట్ను వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్తో 14 ఏండ్ల బాలుడు మరణి�
Mohamed Muizzu | భారత్, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ద్వీపదేశమైన మాల్దీవ్స్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న సైనికులను ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది. భారత వ్యతిరేక ధోరణి�
Maldives | మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో మోహరించిన తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది.
Mohamed Muizzu | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల లక్షద్వీప్లో పర్యటించడంపై మాల్దీవుల (Maldives) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. మాల్దీవులు ప్రభుత్వం కూడా నోరుజారిన మ�
Indian Troops | మాల్దీవులను భారత సైన్యం (Indian Troops) వీడాల్సిన అవసరం ఉందని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తెలిపారు. దీని కోసం భారత్తో చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు. మాల్దీవులలో భారత ఆర్మీ ఉనికికి వ్�