MNS Assaults Coaching Centre Head | రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబైలోని ఒక కోచింగ్ సెంటర్ అధిపతిని ఆ పార్టీ గూండాలు కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ
ఠాక్రే సోదరులు మరోసారి చేతులు కలిపారు. గడచిన 13 ఏళ్లలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ముంబైలోని ఠాక్రేల నివాస భవనం మాతోశ్రీని ఆదివారం సందర్శించారు. శివసేన(�
Bank transactions in Marathi | మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి తెరపైకివచ్చింది. బ్యాంకు లావాదేవీలన్నీ మరాఠీలోనే జరుగాలని రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) డిమాండ్ చేసింది. రాష్ట్ర అధికార భా
Job Reservations For Locals : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ స్ధానికులకే ఉద్యోగాలనే నినాదానికి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే పదును పెడుతున్నారు.
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)ను ఎన్డీఏలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా �
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే (Raj Thackeray) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో వీరి భేటీ జరిగింది. బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో వీ
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహీం బీచ్లో దర్గా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించడంతో గురువారం బీఎంసీ అధికారులు దర్గాను కూల్చివేశారు.
ముంబై : మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ఠాక్రేను కలిశారు. దాదర్లోని రాజ్ఠాక్రే నివాసంలో ఇద్దరు గంటన్నరపాటు
ముంబై : ఉత్తరప్రదేశ్ జ్ఞాన్వాపి మసీదు వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పుణే నగరంలో పుణ్యేశ్వర్ ఆలయ భూముల్లో దర్గాలను నిర్మించారని రాజ్థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ పేర్కొంది.
తమ పార్టీ నేత రాజ్ ఠాక్రేకు ఎవరైనా హాని తలపెడితే మహారాష్ట్ర భగ్గుమంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పేరిట ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో పోస్టర్ వెలిసింది.
లౌడ్ స్పీకర్ల వ్యవహారం కాస్త… నేరుగా ఉద్ధవ్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయింది. కొన్ని రోజుల పాటు ఈ అంశం రాజ్ థాకరే వర్సెస్ మహారాష్ట్ర సర్కార్గా నడిచింది. మధ్య మధ్యలో ఇతర నేతలు విమర్శ
కొన్ని రోజులుగా అధికార శివసేన, రాజ్ థాకరే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన మధ్య తీవ్ర మాటల యుద్థం నడుస్తోంది. లౌడ్ స్పీకర్లను నిషేధించాలంటూ రాజ్ థాకరే ఉద్ధవ్ సర్కార్కు అల్టిమేటం జారీ చేసిన విషయ�
లౌడ్ స్పీకర్ల విషయంలో మహారాష్ట్రలో ఎలాంటి రూల్స్నూ బ్రేక్ చేయడం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అలాగే హిందుత్వ విషయంలో తమకు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. �
Loudspeakers | మసీదుల్లో మైకుల (Loudspeakers) విషయంలో మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో మసీదులపై మైకులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని జమియత్-ఉలామా-ఐ- హింద్ కోరింది.