లౌడ్స్పీకర్లపై నిషేధం విధించాలన్న డిమాండ్ మహారాష్ట్రలో ఇంకా నడుస్తూనే వుంది. ఇదే విషయంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన రాజ్ థాకరేకు, ప్రభుత్వానికి మధ్య రోజూ మాటల యుద్ధం జరుగుతూనే వుంది. తాజ�
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కేంద్రహోంమంత్రికి లేఖ రాసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలంటూ ఎంఎన్ఎస్ ఆ లేఖలో డిమాండ్ చేసింది. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శక
మసీదుల్లో లౌడ్స్పీకర్లను నిషేధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే పట్టుపడుతున్న నేపధ్యంలో శుక్రవారం 30 మందికి పైగా ముస్లిం నేతలు ఎంఎన్ఎస్కు రాజీనామా చేశారు.
ముంబై: చచ్చిన పార్టీని బ్రతికించేందుకే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ప్రయత్నిస్తున్నదని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయం వద్ద ఎంఎన్ఎ�