క్యాన్సర్పై అవగాహన లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి, ప్రాణ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత మనందరిపై ఉం
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ.. శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ న్యూస్ లెటర్ ఎ�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామానికి చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండగా, ఈ నెల 3న ‘నమస్తే తెలంగాణ’లో ‘అభిజిత్ను బతికించరూ..’ పేరిట కథనం ప్రచురించగా, దాతలు స
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామానికి చెందిన ఈర్ల సతీశ్-మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. సతీశ్ అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం �
కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలను ప్రభుత్వం సర్కారు దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శిక్షణ పొందిన
కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలను తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీష్(11), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. తనకు వచ్చిన ఓ మంచి ఆలోచన.. ఆ చిన్నారిని పుస్తకాల సేకరణకు పురిగొల్పింది.
తెలంగాణ (Telangana) హెల్త్ హబ్గా (Health Hub) అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad)
గ్లోబల్ సిటీగా (Global city) ఎదిగిందని చెప్పారు.
Brain tumor | బ్రెయిన్ ట్యూమర్....అదో కనిపించని టెర్రర్. ప్రాణం పోయేవరకు తెలియదు అది రోగి మెదడులో దాగివుందని. మెదడులో అసహజ కణాల వల్ల ఏర్పడే ఈ ట్యూమర్లు రెండు రకాలు. ఒకటి క్యాన్సర్ ట్యూమర్లు కాగా, రెండవది సాధా�
ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మనిషి జీవితకాలం 40 శాతానికి పడిపోతున్నదని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలలిత తెలిపారు. 40 శాతం మంది పురుషులు, 19 శాతం మంది స్త్రీలు పొగాకును వినియోగిస
దరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో ఇటీవల ప్రారంభమైన ఆంకాలజీ బ్లాక్ మరో 10 రోజుల్లో రోగులకు అందుబాటులోకి రానుంది. 2 ఎకరాల స్థలంలో రూ.80 కోట్ల వ్యయంతో 8 అంతస్తుల్లో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో న�