తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ దార్శనికతకు ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలోని అంకాలజీ బ్లాక్ నిదర్శమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. ప్రస్తుతం ఉన్న 450 పడకల ఎంఎన్జే క�
టీఎన్జీవో ఆయుష్ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. శనివారం ఆయుష్ విభాగంలో టీఎన్జీ వో హైదరాబాద్ జిల్లా శాఖ ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
గత పాలకుల హయాంలో వసతుల లేమితో కునారిల్లిన ప్రభుత్వాస్పత్రులు స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందిస్తున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడి పోయి.. ప్రభుత్వ దవాఖానలకు మొగ్గు చూ
Minister Harish Rao | పిల్లల్లో జన్యులోపాల నివారణకు ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు
Minister Harish rao | రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్�
ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు త్వరలోనే రోబోటిక్ థియేటర్ను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రా�
Minister Harish Rao | నగరంలోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ను ప్రముఖ సినీ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్తో కలిసి మంత్రి హరీశ్రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 450 పడకలున్న ఆసుపత్రిలో కొత్తగా.. మరో 300 పడకల�
దేశంలో బీజేపీ పాలనను పక్కకు పెట్టిందని, ప్రతిపక్షాలనే టార్గెట్ చేసిందని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలో పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ కింద క్యాన్సర్ చికి
నాలుగు నెలల్లో 15మందికి బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్రతి సంవత్సరం సుమారు 10వేల మంది కొత్త రోగులు ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ వ్యాధులను అరికట్టవచ్చు ఎంఎన్జే డైరెక్టర్ డాక్టర్ జయలత సిటీబ్యూ�
బంజారాహిల్స్, అక్టోబర్ 25: క్యాన్సర్ గురించి అతిగా భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో గుర్తించి చికిత్సను అందిస్తే వ్యాధి నుంచి బయటపడవచ్చని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత అన్న
పసిపిల్లలకు బొమ్మలంటే ఆకర్షణ, ఆటలంటే ఆకర్షణ, చాక్లెట్లూ బిస్కెట్ల పట్ల్ల ఆకర్షణ. కానీ, చిన్నారి ఆకర్షణ మాత్రం సేవాపథం వైపు ఆకర్షితురాలైంది. బొమ్మల పుస్తకాలు చదవాల్సినవయసులో, క్యాన్సర్ దవాఖానలో ఏకంగా ఓ �