కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలను ప్రభుత్వం సర్కారు దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శిక్షణ పొందిన
కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలను తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీష్(11), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. తనకు వచ్చిన ఓ మంచి ఆలోచన.. ఆ చిన్నారిని పుస్తకాల సేకరణకు పురిగొల్పింది.
తెలంగాణ (Telangana) హెల్త్ హబ్గా (Health Hub) అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad)
గ్లోబల్ సిటీగా (Global city) ఎదిగిందని చెప్పారు.
Brain tumor | బ్రెయిన్ ట్యూమర్....అదో కనిపించని టెర్రర్. ప్రాణం పోయేవరకు తెలియదు అది రోగి మెదడులో దాగివుందని. మెదడులో అసహజ కణాల వల్ల ఏర్పడే ఈ ట్యూమర్లు రెండు రకాలు. ఒకటి క్యాన్సర్ ట్యూమర్లు కాగా, రెండవది సాధా�
ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మనిషి జీవితకాలం 40 శాతానికి పడిపోతున్నదని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలలిత తెలిపారు. 40 శాతం మంది పురుషులు, 19 శాతం మంది స్త్రీలు పొగాకును వినియోగిస
దరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో ఇటీవల ప్రారంభమైన ఆంకాలజీ బ్లాక్ మరో 10 రోజుల్లో రోగులకు అందుబాటులోకి రానుంది. 2 ఎకరాల స్థలంలో రూ.80 కోట్ల వ్యయంతో 8 అంతస్తుల్లో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో న�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ దార్శనికతకు ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలోని అంకాలజీ బ్లాక్ నిదర్శమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. ప్రస్తుతం ఉన్న 450 పడకల ఎంఎన్జే క�
టీఎన్జీవో ఆయుష్ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. శనివారం ఆయుష్ విభాగంలో టీఎన్జీ వో హైదరాబాద్ జిల్లా శాఖ ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
గత పాలకుల హయాంలో వసతుల లేమితో కునారిల్లిన ప్రభుత్వాస్పత్రులు స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందిస్తున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడి పోయి.. ప్రభుత్వ దవాఖానలకు మొగ్గు చూ
Minister Harish Rao | పిల్లల్లో జన్యులోపాల నివారణకు ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు
Minister Harish rao | రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్�
ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు త్వరలోనే రోబోటిక్ థియేటర్ను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రా�