సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో బాధిత బాలిక కుటుంబాన్ని గురువారం కురుమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, డీసీసీ జనగామ అధ్యక్షుడు కొమ్మూర�
హర్యానా రాష్ట్రంలో కురుమ సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించేందుకు కృషి చేస్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత తండ్లాడినా 30 సీట్ల కంటే ఎక్కువ రావని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం ఎద్దేవా చేశారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సు�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్షాలకు దిమ్మదిరిగి పోయిందని ఎల్బీనగర్ ఎమ్మెలే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీనగర్లో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ కార్పొరేటర్లతో కలిసి ఏర్పా�
తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగకు ఒక రోజు ముందే ఆడబిడ్డలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కానుకగా ఇచ్చింది. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధి�
గొల్లకురుమలు విద్య ద్వారానే రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిలషించారు. తెలంగాణ ప్రభుత్వం, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమరయ్య 77వ వర్ధం�
రేవంత్రెడ్డి కుల దురహంకారి అని, ఆయన ఎక్కడి నుంచి పోటీచేసినా గొల్ల, కురుమలు కంకణం కట్టుకొని ఓడిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు.
మంజీరా తీరం కోనసీమను తలపిస్తున్నదని, మండుటెండల్లోనూ నదిపై చెక్డ్యామ్లు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కౌడిపల్లి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆ�
తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ని మళ్లీ ఒకసారి ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైందని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్�
BJP | బీఆర్ఎస్(BRS)ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ నాయకులు(BJP) విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకుంటున్నారని ఎమ్మెల్సీ(MLC), తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గే మల్లేశం ఆరోపించారు.
ఏ రాష్ట్రంలోనూ అమలుకు సాధ్యం కాని సంక్షేమ పథకాలతో ప్రజల బతుకుల్లో మార్పు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు కోరారు. రైతుల బతుకులకు భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ను మరువొద్దని ఆయన
రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోకాపేటలోని యాదవ,కురుమ సంఘాల ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
ఎల్బీనగర్ : వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం చేస్తాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తపేట గ్రామంలో యువజన నాయకుడు
ఎల్బీనగర్ : ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం వజీర్ ప్రకాష్గౌడ్ ఫౌండేషన�
ఇల్లందకుంట: ప్రజలను మోసం చేసే బీజేపీ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్సీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని గడ్డివానిపల్లి, బూజునూర్