బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కారేప
గోదావరి పరివాహక ప్రాంతమంతా ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతూ మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూద�
అక్రమ కేసులకు భయపడేది లేదని, లగచర్ల బాధితుల కోసం కేటీఆర్ చేసిన పోరాట స్ఫూర్తితో పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు.
MLC Tata Madhusudan | ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (MLC Tata Madhusudan) అన్నారు. మంగళవారం ఆయన ఖమ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనలతో ప్రజలకు సేవలు అందిస్తున్నానని, పార్టీ శ్రేణులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రజాప్రతినిధులను అరెస్టు చేసిన విధానం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేని రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ కాలం వెల్లద�
బీఆర్ఎస్ సీనియర్ నేతలను అరెస్ట్ చేసిన రేవంత్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
పాలన చేపట్టిన 11 నెలల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం మొదలైందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యకార్యకర్తలు,
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్పై అనుచిత, అభ్యంతర, అవమానకర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల�
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ‘సీతారామ’ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, అయితే తమ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టును నిర్మించినట్లు కాంగ్రెస్ జిల్లా మంత్రులు చెప్పుక
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ఓ నయా నయీం అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించ�
సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీని సభలో ప్రశంసించిన తీరును చేస్తే ఆయనలో ఏక్నాథ్ షిండే కనిపిస్తున్నాడని, మహారాష్ట్ర, అస్సాం సీఎంల మాదిరిగానే రేవంత్ కూడా మారుతాడని ఎమ్మెల్సీ, బీఆర్
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తాతా, బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి �
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాకముందు గ్రామాల పరిస్థితి ఎలా ఉందో, వచ్చాక ఎలా ఉందో ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాట�