రాజ్యాధికారం కోసం, సామాజిక న్యాయం కోసం బీసీలంతా ఏకతాటిపైకి రావాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఆదివారం కాజీపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ క�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాల్సిందేనని బీఆర్ఎస్ హ నుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. జాతీయ ఓబీసీ ప్రజా సంఘాల జేఏసీ ఆ ధ్వర్యంలో బీసీల హకుల కోసం హనుమకొండలోని ప్రెస్క్లబ్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేర మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయనందున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుప�
భూపాలపల్లి పట్టణంలోని సుభాష్కాలనీ, రాంనగర్లో బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ బజ్జీలేస్తూ.. ఇస్త్రీ చేస్తూ, ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించాడు. ఎమ్మెల్సీ మధుసూదనాచ�
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన కుల గణనకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులతో కలిసి శనివారం ఆమె �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ప్రజలకిచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు, 420 హామీలని తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి గుర్తు చేశారు.
విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సామాజిక వర్గీయులకు రాష్ట్ర ప్రభుత్వం అం డగా నిలుస్తుందని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
తెలంగాణకు సీఎం కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడి పాలైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్లో చేరారు. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ �
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ వచ్చే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణసహా భారతదేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు.
జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్లో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి నివాళి హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): దేశం తెలంగాణ నమూనాను కోరుకొంటున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్�
తెలంగాణ ప్రజల కోసమే టీఆర్ఎస్ పుట్టింది ఉద్యమ సారథిగా, పాలకుడిగా కేసీఆర్ సక్సెస్ వ్యతిరేక శక్తులతో జై తెలంగాణ అనిపించారు రాష్ట్రం ఏర్పడక ముందే అభివృద్ధిపై రోడ్మ్యాప్ పిన్న వయసులోనే రాష్ర్టాన్ని �
తెలుగుయూనివర్సిటీ : భారతదేశాన్ని జాగృతం చేసిన స్వామి వివేకానంద గొప్ప మేధావి శాసనమండలి సభ్యులు ఎస్. మధుసూదనాచారి అన్నారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి సందర్బంగ�
Telangana | గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఈ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16వ తేదీత