‘హుజూరాబాద్ గడ్డ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది. ప్రతిపక్షాల మాయమాటలకు ఇకడి ప్రజలు లొంగరు. ఎప్పుడు అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నరు.
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ఓడించి, ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వకుండా చేసిందే కాంగ్రెస్ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బాబూ జగ్జీవన్రాంను ప్రధాని కాకుండా అడ్డుకున్న కాంగ్
‘మొగులుకు చిల్లులు పడ్డాయా..వరుణుడు పగబట్టాడా’ అన్నట్లు వర్షం బీభత్సం సృష్టించింది. హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రిదాకా ఎడతెరిపిలేకుండా దంచికొట్టింది. ఏకధాటిగా కు
హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఫేక్ ఆడియోతో కుట్రపన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విప్ పాడి కౌశిక్రెడ్డి చెప్పారు. ఫేక్ ఆడియోతో ముదిరాజ్ల మనోభావాలు దెబ్బతింటే, ప�
MLC Kaushik Reddy | ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కౌశిక్రెడ్డికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి (MLC Kaushik Reddy) పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండూరు (Manakondur) మండలం శంషాబాద్ సమీపంలో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బైక్ను తప్పించబోయి చెట్టును �
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్, రేవంత్రెడ్డి తోడు దొంగలని,
రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూపాయి సాయం చేయకున్నా మంచిదే కాని, అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు.
‘సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని.. ఇలాంటి బృహత్తర పథకాన్ని సమష్టిగా పని చేసి విజయవంతం చేద్దాం’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఉద్ఘాటించారు. ప్ర�
ముఖ్యమంతి కేసీఆర్ సర్వ మతాలకు సముచిత గౌరవం ఇస్తున్నారని, తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జమ్మ�
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోనే మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. వీణవంక సొసైటీ ఆధ్వర్యంలో రెడ్డిపల్లి చెరువులో 30 వేలు, చల్లూరు స
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డి పేర్కొన్నా