MLC Kaushik reddy | కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి ఓటేస్తే మోరీలో వేసినట్లేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉపఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి ప్రజలు
మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మతపిచ్చిగాళ్ల పాలనలో దేశం నాశనమైందని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయక�
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ది రక్తచరిత్ర అని, రాజకీయాల కోసం నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన జీవితమంతా హత్యా రాజకీ�
ఏడున్నరేండ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్ను ఎలాంటి అభివృద్ధి చేయని దద్దమ్మ ఈటల రాజేందర్ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టే రకమని, ఉప ఎన్నికలో గెలిచి తొ�
హుజూరాబాద్ వేదికగా ఈటల రాజేందర్ ఈ నెల 30న ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికలో తాను గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక్క పైసా గా�
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు తప్పనిసరిగా తీసుకుని ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో
హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని అడిగితే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నాడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఎద్దేవా చేశా రు. హుజూరాబాద్
‘బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఈటల రాజేందర్ గొప్పలకు పోతున్నడు. గజ్వేల్లో పోటీ చేస్తానని బీరాలు పలుకుతున్నడు. గజ్వేల్ ఎందుకు? దమ్ముంటే మరోసారి హుజూరాబాద్లో పోటీచేసి గెలువాలి’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్
జమ్మికుంట-హుజూరాబాద్లను గొప్ప జంట నగరాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, దేశిని స్వప్న-కోటి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్�
రాష్ట్రంలో టీఆర్ఎస్తోనే అభివృద్ధి.. సంక్షేమం జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. గుడి లేని ఊరు ఉండది.. అన్నట్లుగా ఈ
అమ్ముకొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి విమర్శ కొత్తపల్లి: హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కుమ్మ క్కు కావడం వల్లే బీజేపీ గెలిచిందని టీఆర్ఎస్ నాయకుడు పాడి
కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ | టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల హర్షిస్తూ హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.