Minister Ponnam | ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటమి కప్పిపుచ్చుకోవడానికి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నారని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు.
MLC elections | మూడు ఎమ్మెల్సీ స్థానాలకు(MLC elections) గాను రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బిజెపి ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా నర్మెట్ట మండల కేంద్రంలో బిజెపి నర్మెట్ట మండల కన్వీనర్ సొక్కం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సంబురాలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం రాకపోయి ఉంటే, తమ నేత సు నాయాసంగా గెలిచేవారని, గెలుపు ముంగిట నిలిచిన వ్యక్తిని కాళ్లు పట్టి గుంజి కింద పడేసినట్టు అయిందని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నర�
ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం అని, ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి డిమాండ్�
BJP Celebrations | పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు (BJP Candidates) విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు ఆయా మండలాల్లో సంబరాలు నిర్వహించారు.
గ్రాడ్యుయేట్లు ఇచ్చిన రెఫరెండాన్ని శిరసావహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవం�
Minister Ponnam | పట్టపద్రుల ఎమ్మెల్సీగా(Mlc elections) అంజిరెడ్డి గెలుపొందడం పట్ల హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు.
KTR | కరీంనగర్ - నిజామాబాద్ - మెదక్ - ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ బాధ్యత తీసుక�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయంపై నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల బీజేపీ (BJP) నాయకులు సంబురాలు నిర్వహించారు. తెలంగాణ లో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ నాయకులు అన్నారు.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులన�
CPI | సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు.
MLC Elections | కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం కొనసాగుతోంది. తాజాగా వచ్చిన తొమ్మిదో రౌండ్ ఫలితాల్లో అంజిరెడ్డ
‘చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు’ అన్న చందంగా కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. డబ్బుంటే ఉపాధ్యాయ సంఘాలను తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చని ‘ఓటుకు నోటు’ సిద్ధాంతాన్ని నమ్మిన వారి ఆశలు ని