ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. బుధవారం కొత్తపేటలోని తన నివాసంలో ల్యాబ్స్ క్వార్టర్స్కు చెందిన లబ్దిదారులు లక్ష్మి
ఎల్బీనగర్ : చదవుతో పాటు క్రీడారంగంలోనూ విద్యార్థులు ఉత్తమంగా రాణించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. అండర్ 18 పరుగుపందెంలో జాతీయ స్థాయిలో హర్యాన, గోవాల్ల�
ఆర్కేపురం : భారతదేశంలో మహిళలకు అక్షరభ్యాసం నేర్పి, మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సావిత్రీబాయిపూలే అని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం సరూర్నగర్ డి�
ఎల్బీనగర్ : పేదలకు అధునాతన వైద్య సేవలు పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. ఆదివారం కర్మన్ఘాట్కు చెందిన శంకరయ్యకు రూ. 14 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు�
వనస్థలిపురం : దేశంలోనే వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసి�
హయత్నగర్ : ‘‘పురాతన కట్టడాలకు రక్షణ కల్పిస్తూ, వాటి పూర్వ వైభవానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, హయత్ నగర్ లోని పురాతన హయత్ బక్షీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.2.50 కోట్లు కేటాయించిందని టూరిజం, ఎక్
కవాడిగూడ : రెండు తెలుగు రాష్ట్రాలపై దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెరగని ముద్ర వేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. అలాంటి మహానే�
ఆర్కేపురం : సరూర్నగర్ పట్టణంలోని శ్రీ బంగారు మైసమ్మ శ్రీ కాశీ వైద్యనాదేశ్వర ఆలయంలో బుధవారం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం దేవాలయం ధర్మకర్తల మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, ప్రధ
ఆర్కేపురం : సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహాత్మా జ�
ఎల్బీనగర్ : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయుత లభిస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శనివారం బహుదూర్పురాకు చెందిన మహ్మద్ షహర్యారుద్దీన్కు సీఎం రిలీఫ్ ఫండ�