కాలె యాదయ్య... చేవెళ్ల ఎమ్మెల్యే! తనకు ఓట్లేసిన రైతులకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధి. అంతకుమించి... దశాబ్దాలుగా తమ ఆస్తులుగా భావించి ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న ఎనికెపల్లి రైతుల్ని ప్రభుత్వ�
శంకర్పల్లిలో డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి శనివారం సందడి చేసింది. శంకర్పల్లిలో నగరానికి చెందిన సత్యనారాయణరావు, జాన్బాబు నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ము�
గులాబీ కండువా మన గుండె నిండా ఉందని, ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ వివరించాలని చేవెళ్ల ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి రంజిత్రెడ్డి సూచించారు.
MLA Yadaiah | చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని మహలింగాపూరం నుంచి తోపుగొండ వెళ్లే మెటల్ రోడ్డుకు 10 లక
నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూ రు చేయడం అభినందనీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. మంత్రి సబిత�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు పచ్చదనం, అభివృద్ధిలో మెరుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్య�
భూసేకరణలో అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో సర్వేనంబర్ 311లోని ప్రభుత్వ భూమిని రైతుల నుంచి ఇటీవలే ప్రభుత్వ�
చేవెళ్ల రూరల్, ఆగస్టు 5 : క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధన్యమిస్తున్నది. ప్రతి గ్రామంలో ఎకరం స్థలం కేటాయించి క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెల
రంగారెడ్డి : పార్టీ కోసం పని చేసే వారిని టీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన బ్యాగారి దశరథ ప్రమాదశాత్తు ఇటీవల మరణ
శంకర్పల్లి జూన్ 27 : రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో డీసీఎంఎస్ దుకాణాల సము
శంకర్పల్లి జూన్ 14 : నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన కు కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం శంకర్పల్లి మున్సిపాలిటీ నిధులు 16.80 లక్షల రూపాయాల
శంకర్పల్లి జూన్ 6 : శంకర్పల్లి మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం మున్సిపల్ పరిధిలో చైర్ పర్�
షాబాద్, మార్చి 25 : చేవెళ్ల నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశ�
చేవెళ్లటౌన్, ఫిబ్రవరి,21 : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి అన్ని విధులగా కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి కోసం ఎమ్మెల�