Minister IK Reddy | నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయంతో అనుసంధానంగా నిలువాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల
బాసర : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచించారు. మండల కేంద్రం బాసరలో శనివారం పీఏసీఎస్ ఆధ్వ
కుభీర్ : తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని రామునాయక్ తండా, దావూజీనాయక్ తండాలలో గిరిజన మహిళలు సంప్రదాయంగా జరుపుకునే
కుంటాల : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో ఆయన పర్యటిం
తానూర్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అర్హులైన 86 మంది లబ్ధిదార�
కుభీర్ : కార్యకర్తలే పునాదిరాళ్ల వంటి వారని , ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి పార్టీ ప్రతిష్ట మరింత పెంచాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత
భైంసాటౌన్ : అనారోగ్యంతో దవాఖానలో చికిత్సకోసం ఎదురుచేసే బాధితులకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన టి. భోజవ్వకు రూ. 60 వేల �
ముథోల్ : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విట్టోలి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సం�
భైంసా : పట్టణంలో ఓ దుండగుడి దాడిలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన విగ్రహ ఏర్పాటు త్వ
భైంసాటౌన్ : మండలంలోని దేగాం గ్రామంలో శుక్రవారం నుంచి కొనసాగుతున్న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పండితులు వేద మంత్రోశ్ఛరణలతో నూతన ఆలయంలో పెద్దతల్లి విగ్రహాన్ని ప్రత�