తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు అర్హులైన ప్రజలంతా తమ దరఖాస్తులు అందించి లబ్ధిపొందాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ తెలిపారు.
రైతుల సంక్షేమానికి కేసీఆర్ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం కృషి చేసిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని మల్కారం గ్రామంలో సహకార సంఘం చైర్మన్ బుర్కుంట సతీశ్
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రకాశ్ గౌడ్ను ఆదివారం శంషాబాద్ పట్టణంలోని పలువురు ముదిరాజ్ నాయకుల
తెలంగాణకు కావాల్సింది బలమైన నాయకత్వం అని, స్థిరమైన ప్రభుత్వం అని అది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి టి.ప్రకాష్ గౌడ్ అన్నారు.
Mla Prakash Goud | తెలంగాణకు బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం అందించడం కేసీఆర్తోనే సాధ్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి టి. ప్రకాష్గౌడ్ (Mla Prakash Goud) అన్నారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్టుకాలనీకి చెందిన బీజేపీ నాయకుడు శ్రావణ్గౌడ్�
కమలంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్ర కాషాయ పెద్దల్లో వణుకుపుడుతున్నది. ఓ వైపు తెలంగాణలో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారానికి వస్తుండటం.. మరోవైపు గ్రేటర్ బీజేపీ నాయకులంతా ప�
సాగు నీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తు నిధులు కేటాయించి త్వరితగతిన ప్రాజెక్టులు నిర్మించడంతో నేడు మండు టెండల్లో నిండుకుండలను తలపిస్తున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు.
అర్హులైన నిరుపేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు అందజేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని హమీదుల్లానగర్ గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్ రూం ఇండ్లను తహసీల్దార�
పేదల పాలిట సంక్షేమ సేవకుడిగా..ఉద్యమ పితామడిగా, బంగారు తెలంగాణ సాధకుడిగా నిరంతరం నిస్వార్థ సేవతో ప్రజాసంక్షేమానికై శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు తెలంగాణ ప్రజల ఆశీస్సుల
శంషాబాద్ రూరల్, జనవరి 31 : గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని కాచారం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మైలారం భిక్షపతి తన తండ్రి మైలారం బాలయ్య జ్ఞ
బండ్లగూడ : శివారు మున్సిపాలిటీ ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1200 కోట్ల రూపాయల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేయడంపట్ల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హర్షం వ్య�
అత్తాపూర్ : ఈ వెల్స్ పేరుతో అత్తాపూర్ పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 129 వద్ద ఏర్పాటు చేసిన ఎలక్టిక్ బైక్ షోరూంను శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ ప్రారంభించారు. �