ప్రభుత్వం రైతులకు బకాయిపడ్డ రైతుభరోసా నిధుల విడుదలపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించి నెల రోజులవుతున్నా కాంటా వేయడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేటలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరపడం ఎవరి తరం కాదని, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉండిపోతారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. శనివారం నర్సాపూర్లోని క్య�
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సోమవారం సభలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధించాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సభలో తనను ఉద్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును ఐక్యంగా అడ్డుకుందామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.