కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్లేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం ఆమె మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్నాయక్తో కలిసి మం�
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం గూడూరు మండలం గుండెంగ పరిధిలోని గన్యచక్రుతండాలో ప్రచారం చేస్తూ.. ఎమ్మెల్యే శంకర్నాయక్ గ్రామానికి ఏం చేయలేదని విమర్శిస్త�
MLA Shankar Naik | కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు కొత్త కొత్త నాయకులు మీ ముందుకు వస్తారని, వారి మాటలు నమ్మి మొసపోవద్దని గుర్తు చేసారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్(MLA Shankar Naik) అన్నారు. గురువారం గూడూరు మండ
‘సీమాంధ్రులకు మానుకోట రాళ్ల పౌరుషం చూపిన నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిపించారు. మళ్లీ ఆశీర్వదించండి.. పెద్ద పాలేరుగా నిత్యం మీకు సేవలు చేస్తా’నని బీఆర్ఎస్ మహబూబాబాద్ ని�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు మానుకోట శివారులోని శనిగపురంలో నిర్వహించే మహబూబాబా�
మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 27న మహబూబాబాద్ నియోజకవర్గ ప�
నియోజకవర్గంలోని ఒక్కో కార్యకర్త 200మంది ఓటర్లు టార్గెట్గా పనిచేస్తే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్స�
ప్రచార పోరులో కారు దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే బీఫాం తీసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్, డోర్నకల్ అభ్యర్థి రెడ్యానాయక్�
ఎన్నికలొచ్చినయి ప్రజలు ఆగం కావొద్దు.. పని చేసింది ఎవలు.. మోసం చేసింది ఎవలని ఆలోచించి ఓటెయ్యాలె.. రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంలో మూడోసారి బీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి �
MLA Shankar Naik | నాకు అన్ని వేళలా అండగా ఉన్నది ప్రజలే. వారితోనే నేనుంటాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు.
రూ.3016 నుంచి 4016 రూపాయలకు పెంచి�
Heavy rains | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలం రావిరాల, వావిలాల గ్రామంలో గత ఐద�
MLA Shankar Naik | తెలంగాణ ప్రభుత్వం ఒడిలో రైతులు ప్రశాంతంగా ఉన్నారని, అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మండిపడ్డారు. రైతులకు ఉచిత కరెంటు పై అనుచిత వ్యాఖ్యలు �
బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా.. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించుకుపోయినందుకు ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పా