MLA Shankar Naik | రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు పెద్ద ఎత్తున ఆసరా పెన్షన్లు అందుతున్నాయని, ఇది సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప సాహసం దాతృత్వం కూడిన నిర్ణయమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన�
మహబూబాబాద్ : రాష్ట్రంలో 50 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందించి మాట నిలబెట్టుకున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని గంగపుత్ర భవన్లో లబ్ధి�
మహబూబాబాద్ : నూతన పెన్షన్ కార్డులను మహబూబాబాద్ మ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మహబూబాబాద్ పట్టణ పరిధిలోని ఇందిరా కాలనీ లో మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద 21.94 లక్షల రూపాయలతో మ
మహబూబాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరతున్నారు. తాజాగా మహబూబాబాద్ పట్టణంలోని 6 వ వార్డుకు సుమారు 200 మంది �
మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 36 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లను అందిస్తుందని, మరో 10 లక్షల మందికి నూతన పెన్షన్లను లబ్ధిదారులకు మంజూరు చేసిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మ
మహబూబాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని దైవ కృప అనాథ ఆశ్రమంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా..మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దంపతులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అన�
కేసముద్రం, డిసెంబర్ 6 : కేసముద్రంలో అధునాతన సౌకర్యాలతో మోడల్ మార్కెట్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. నెల రోజుల వ్యవధిలో రూ.25 లక్షల మార్కెట్ ఫీజు వసూలు చేసిన సిబ్బ�
ధాన్యం బస్తాల్లో కోత విధిస్తే చర్యలు దళారులను నమ్మి మోసపోవద్దు ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కేసముద్రం / నెల్లికుదురు, నవంబర్ 29: ధాన్యం రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటూ, మద్దతు కొనుగోలు చేస్తుందని
Minister Satyavathi Rathod | తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులపై మంత్రి సత్యవతి రాథోడ్ విరుచుకుపడ్డారు. బీజేపీ పాపాలు పెరిగినట్లు దేశంలో ధరలు పెరుగుతున్నాయి. కనీసం ఆ ధరలు తగ్గేలా వీరు ఢిల్లీకి మోకాళ్ళ యాత్ర చేస�
మానుకోట| మానుకోట అభివృద్ధే తన ఆశయమని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మానుకోట రూపురేఖలు మారుతున్నాయని, మరికొన్ని రోజుల్లో మహబూబాబాద్ పట్టణం సుందరంగా మారబోతున్నదని చెప్పారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు.