బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పార్టీ హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని అమ్మనగుర్తి, గుండ్లపల్లి, నల్లానిరామయ్యపల్లి, గొడిశాల, బొమ్మకల్�
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అందని విధంగా దూసుకుపోతున్నారు. ఎక్కడ చూసినా జనం నీరాజనం పడుతున్నారు. ఒక పక్క నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ కొన్ని పార్టీ�
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ చేయాలని చూస్తున్న కేసీఆర్ను ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిని చేయాలని హుస్నాబద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ అన్నారు.
‘హుస్నాబాద్ మీద నాకు సెంటిమెంట్ ఉన్నది. తొలి సభ ఇక్కడి నుంచే ప్రారంభించాం. ఇక్కడ అడుగుపెట్టి ఎక్కడ అడుగుపెట్టినా ఘన విజయమే తప్పా నాకు ఓటమి ఎదురు రాలేదు. అందుకే మీ ఆశీర్వాదం తీసుకుని నేను యుద్ధానికి బయల�
సీఎం కేసీఆర్కు సెంటిమెంట్గా ఉన్న హుస్నాబాద్లో ఎన్నికల తొలి ప్రజా ఆశీర్వాద సభ నేడు జరుగనున్నది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు హాజరు కానున్నారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృ ద్ధి, సంక్షేమ పథకాల కోసం తొమ్మిదేండ్లలోనే రూ. 9,076 కోట్లు వెచ్చింది.
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార ప్రారంభ వేదికకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు స్థానిక ఎమ్మెల్యే సతీశ్కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఏర్ప
దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన మహాసముద్రం చెరువు గండి పనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మోక్షం లభించింది. చిన్ననీటి వనరు అయినా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించిన సీఎం కేసీఆర్ ముం�
ప్రజలు సంబరపడితే కాంగ్రెస్, బీజేపీ కన్నీళ్లు పెట్టుకుంటాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా ఉండడం ఆ రెండు పార్టీలకు నచ్చదని విమర్శించారు.
హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడోసారి కూడా హుస్నాబాద్లో జరుగబోయే ఆశీర్వాద సభతో ఎన్నికల శంఖారావం పూరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని, కేసీఆర్ మూడోసారి సీఎంగా గెలిచి రికార్డు సృష్టిస్తారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదని, కరంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని నాటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీలో చెప్పాడని, ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి వచ్చి కరెం�
కాకతీయుల కాలంలో నిర్మించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువుకు మహర్దశ పట్టింది. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువు 2014 అనంతరం అభివృద్ధికి నోచుకుంటున్నది. ఎల్లమ్మచెరు�
అన్నం పెట్టే రైతులను అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి అథోగతి తప్పదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. అన్నదాతలు రాజులా బతికితే ఆ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు.