దశాబ్దాలుగా మెట్ట ప్రాంత ప్రజలు కంటున్న కల ఎట్టకేలకు నెరవేరింది. గోదావరి నీళ్లు వస్తాయి మా నెర్రెలువారిన భూముల గొంతులు తడుపుతాయి అని ఎదురుచూసిన రైతుల నిరీక్షణ ఫలించింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా వరదకాలు�
మెట్టలోని బీళ్లను తడిపేందుకు గోదారమ్మ పరుగులిడుతూ వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో సముద్రమట్టానికి 420 మీటర్ల ఎత్తులో నిర్మించిన గౌరవెల్లి రిజర్వాయర్లో పరవళ్లు తొక్కింది.
వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామాన్ని భీమదేవరపల్లి, కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలానికి బదలాయిస్తూ ప్రభుత్వం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా పునర్వ్యవస్థీకరణ�
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గుంటిపల్లి అశ్విత ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ ఇంగ్లిష
KTR | సిద్దిపేట : హుస్నాబాద్ ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం. కరువు ఉన్న ప్రాంతం. నెర్రెలు బారిన నేలలు, నెత్తురు కారిన నేలలు ఇవి.. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కరువును తరిమేసామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రె�
హుస్నాబాద్లో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. గురువారం వారు హుస్నాబాద్లో �
చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. మండలంలోని సూరారం గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించనున్న చేనేత భవనానికి భూమిపూజతో పాట�
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని, ఇందుకు అన్ని రాష్ర్టాల నుంచి పార్టీకి వస్తున్న మద్దతే నిదర్శనమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎల్కతుర్తి మండలంలో రెండో వ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పోలీసు శాఖ, రన్నర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన హాఫ్ మారథాన్ పురుషుల విభాగంలో రమేశ్ చంద్ర ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో విజేతగా నిల�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు అద్భుతమని, చాలా గొప్పగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మెచ్చుకున్నారు.
మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ను హనుమకొండలోని వారి నివాసంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శనివారం సాయంత్రం పరామర్శించారు.
సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలు పెట్టారని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో హుస్నాబాద్ ఎ�
హుస్నాబాద్, జూన్ 21 : కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి ఉచ్చులో పడి భూ నిర్వాసితులు నష్టపోవద్దని హుస్నాబాద్ �
హుస్నాబాద్, మే 18 : శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవారి కృపతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయి త్వరలోనే హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఎన్నో మహిమలు కలిగ�