డెం ప్రాజెక్టుకు భారీ వరద నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని సీఎం కేసీఆర్ను సచివాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్ వివరించారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు సంబంధించిన విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అ�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్ రైతువేదికలో మంగళవారం న�
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ద్వారా ఆదివాసీ, గిరిజ రైతుల చిరకాల కోరిక నెరవేరిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్లోని రైతు వేదికలో గురువారం 426 మంది లబ్ధిదారులకు పోడు �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్తోపాటు ఎమ్మె�
తెలంగాణ ప్రగతి, సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో తొలిసారి వస్తున్నందున కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగ�
వచ్చే నెల 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించన్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
జూన్ 4న సీఎం కేసీఆర్ నిర్మల్కు రానున్నారని, ఈ నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు.
ఆదివాసుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు కృషిచేస్తున్నదని, అందుకు అనేక సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ కార్యకర్తలకు సూచించారు. పెంబి మండల కేంద్రంలోని విజన్ పాఠశాలలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మ
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం ఈద్ ఉల్ ఫితర్ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రం ముగి�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుస్థిర పాలన అందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే
రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న బీఆర్ఎస్, దేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్న బీజేపీపై బేరీజు వేసుకొని ఏది కావాల్నో నిర్ణయించుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ నీచరాజకీయాలు చేస్తున్నదని ఎమ్మెల్యే రేఖానాయక్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మను పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో శ�