ముఖ్యమంత్రి కేసీఆర్తోనే పేదల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతోపాటు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న
నియోజకవర్గంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే 1.60లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో రూ.25 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.5 కోట్లతో ఖిల్లా�
బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్న�
ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమాల పితామహుడు అని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ ర�
ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఆయన పాలనలో ప్రజలు రెండు పూటలా భోజనం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
Palle Pragathi | దేశంలోని ఏ రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అ�
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయి. అభిమాన నేత పుట్టిన రోజును శుక్రవారం
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు అట్టహాసంగా జరిపారు. పెద్ద ఎత్తున కేక్లు కట్ చ�
సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు అన్ని రాష్ర్టాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార�
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభ్వుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని నక్కలపెంటతండా సమీపంలో నాగార్జునసాగర్ బ్యాక్వాటర్లో ప్రభుత్వ ఉ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిపేట, బాలాజీనగర్లో ‘మన ఊరు-మన ప్రభుత్వం-మన పథకాలు’లో