‘ప్రజలే నా బలం.. బలగం. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఓటేసి గెలిపిస్తే చివరి శ్వాస వరకు ప్రజా సేవ చేస్తా. చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన�
బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, ప్రతి గడపనూ తట్టి ఓట్లు అభ్యర్థించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు.
MLA Ravi Shankar | చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులా మారి పొలం పనుల్లో బిజీబిజీగా గడిపారు. బుధవారం గంగాధర మండలం లింగంపల్లిలో పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. తాను కూడా పొలంలో దిగి కూలీలకు న�
కాళేశ్వరం జలాలు నలుదిక్కులా పరుగులు పెడుతున్నాయి. కొద్దిరోజులుగా ప్రాజెక్టులోని లింక్-1,2లో నిరంతర ఎత్తిపోతలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ పైకి ఎగిసిపడుతున్నాయి. వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ వైపు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి పల్లె, గ్రామం, పట్టణాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే స్థలాలను ముగ్గులు వేసి
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. పట్టణంలో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవార�
కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేయడంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కీలకపాత్ర పోషించారని చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి పేర్కొన్నారు.
అమ్మపై ప్రేమతో సామాజిక సేవలో పరితపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థిని పొల్సాని అనన్య. చిన్న వయసులోనే తన తల్లి చదువుకున్న స్కూల్కు మొబైల్ లైబ్రరీ వాహనాన్ని అందించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
కంటి సమస్యల తో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక నరకయాతన అనుభవిస్తున్న పేదలకు పైసా ఖర్చులేకుండా రాష్ట్ర సర్కారు వైద్యం అందిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. అంధత్వ రహిత తెలంగ
జగిత్యాలలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
‘జేపీ నడ్డా..ఇది కేసీఆర్ అడ్డా.. తెలంగాణ గడ్డపై నీ ఆటలు సాగవు బిడ్డా’ అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు సృష్టించి పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నారని మం�
కరీంనగర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మల్యాల మండలం తక్కలపెల�
జగిత్యాల : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంక�
జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మల్యాల మండలంలో బీజేపీ పార్�