ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సమ్మక సారలమ్మ జాతరను తలపించేలా ఉండనున్నదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.
MLA Rasamayi | సీఎం కేసీఆర్ అడగకుండానే పెద్ద మొత్తంలో మానకొండూరు నియోజకవర్గానికి నిధులు కేటాయించి ఎంతో అభివృద్ధి చేశారని మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(MLA Rasamayi )అన్నారు. సోమవారం నియోజక�
ఒకప్పుడు తీవ్ర కరువు ప్రాంతమైన మానకొండూర్ నియోజకవర్గం, ఇప్పుడు ప్రగతి బాటలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక కృషితో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధి�
‘బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం.. గత తొమ్మిదిన్నర ఏండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి.. కాంగ్రెస్ను నమ్మితే గోసపడుతాం.. అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్ట
కాంగ్రెస్ పార్టీవన్నీ బూటకు హామీలని, ఆ పార్టీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మితే అంతా ఖతమేనని మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవారం మండలంలోని పోలంపల్లి, మ
ప్రచారంలో కారు పార్టీ జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నది. ప్రతిపక్షాలకు అందనంత వేగంతో వెళ్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ యంత్రాంగమంతా ఎన్నికల రణక్షేత్రంలో నిమగ్నమైంది.
కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణకు భారీషాక్ తగిలింది. ఆయన స్వగ్రామమైన మానకొండూర్ మండలంలోని పచ్చునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి బైబై చెప్పి.. బీఆర్ఎస్కు జైకొట్టారు.
‘నా కోసం ఈ 20 రోజులు పని చేయండి. రాబోయే ఐదేండ్లు మీకు మరింత సేవ చేస్త. రాష్ట్ర అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి’ అని మానకొండూర్ బీర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు
మానకొండూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్ ఇచ్చే ఆరు హామీలకు గ్యారెంటీ లేదు. మానకొండూర్ ఆ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి మాటలకు వారెంటీలేదు’ అంటూ మానకొండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచ�
ఆరు గ్యారెంటీల పేరుతో దొంగ మాటలు చెప్పి ఊళ్లలోకి వస్తున్న పగటి బిచ్చగాళ్ల మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజలను కోరారు. మండలంలోని దేవక్కపల్లి, తోటపల్లి, వీరాపూర్, గూడెం, బేగంపేట, వడ్లూర్,