కాంగ్రెస్ను నమ్మితే ప్రజల బతుకులు ఆగమవుతాయని, ఆ పార్టీ పాలించే రాష్ర్టాల్లో పీక్కు తింటున్నారని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత అల్గునూర్ అభివృద్ధికి చిరునామాగా మారిందని, ఒక వైపు కేబుల్ బ్రిడ్జి, మరోవైపు రివర్ ఫ్రంట్, తిమ్మాపూర్ వరకు నాలుగు వరుసల రోడ్డు, సెంట్రల్ లైటింగ్తో ధగధగా మెరిసిపో�
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మరోసారి జిల్లాకు వస్తున్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీచైతన�
కాంగ్రెస్ మాయలో పడి ప్రజలు ఆగం కావద్దు.. ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకోవడమే.. 24 గంటలు కరెంటిచ్చే బీఆర్ఎస్ కావాలా..? 3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా..? రైతులే తేల్చుకోవాలి” అని మానకొండూరు బీఆర�
చెంజర్ల శివారు గ్రామాలైన నాటి ఖాదరగూడెం, నిజాయితీగూడెం, పెద్దూర్పల్లి, చెంజర్ల గ్రామాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టి సాగు, తాగు నీరు అందించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్�
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దని.. ఆ పార్టీకి ఓటేస్తే ప్రజలు అంధకారంలో పడ్డట్టేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హెచ్చరించారు.
మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మానకొండూర్ నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు టికెట్ రాకపోవడంతో నిరాశచెంది కాషాయ పార్టీకి రాజీనామా చేశారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. మంత్రి తన్నీరు హరీశ్రావు స్వగ్రామం కావడంతోపాటు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మంత్రి ప్రత్యేక కృషి స్థానిక ప్రజాప్రతిని�
యువత చేతుల్లోనే దేశానికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని, శ్రీశ్రీ, అల్లూరి వంటి నిజమైన దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం
చొప్పదండి నియోజకవర్గంలో 30 పడకల దవాఖాన ఉంది. సమైక్య రాష్ట్రంలో అరకొర వసతులతో ఉండేది. దీంతో రోగులు ప్రైవేట్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల�
MLA Rasamai Balakishan | అబద్ధపు రాతల ఆంధ్రజ్యోతి విషప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవద్దని, వారి రోత రాతలకు తోడు కాంగ్రెస్ నాయకులు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తార�
నేదునూరు.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి దూరంగా ఉన్నా సుపరిచితమైన గ్రామం. ఈ గ్రామంతో పాటు దీని పరిధిలో ఉన్న గోసంగిపల్లె వాసులు నాడు రెండు సార్లు భూములను త్యాగం చేశారు. కానీ, ఆనాటి ప్రభుత్వ