ప్రజాప్రతినిధు లు, పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికెళ్లి అభివృద్ధి, సంక్షేమం వివరించి ఓటు అడగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ములకు రాఖీలు కట్టి, ఆశీర్వదించారు. ఉదయం నుంచే మహిళలు రాఖీలు కొనుగోలు చేసుకుని తమ సోదరుల ఇండ్లక�
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలందరూ సంతోషం గా ఉన్నరు. గంప గుత్తగా బీఆర్ఎస్కు ఓటేసేందుకు రెడీ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయం’ అని ఎమ్మెల్యే �
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శం�
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. వేములవాడలో భారీ వర్షంతో రహదారులు తెగిపోగా, మూలవాకు భారీగా వరద ప్రవాహం రావడంతో ఆయన పలు కాలనీల్లో �
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్�
నిరుపేద దళితులకు తెలంగాణ సర్కారు ఆర్థిక భరోసానిస్తున్నది. చిరువ్యాపారాల స్థాపనకు కుటీర వ్యాపార పథకం కింద ఒక్కొక్కరికి 50వేలు అందిస్తూ అండగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ స్కీం (పెట్టి) కింద రాజ�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. దాదాపు మూడు గంటలకుపైగా మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి కలియదిరిగిన ఆయన, ముందుగా ఉదయం 11.15 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల�
వేములవాడ దవాఖాన అరుదైన వైద్య సేవలకు కేరాఫ్గా నిలుస్తున్నది. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చొరవ, ఎమ్మెల్యే రమేశ్బాబు కృషితో సకల సౌకర్యాలతో గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నది. రాష్ట్రంలోని అతిప
నివాళులర్పించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రమేశ్బాబు, రసమయి, జడ్పీ చైర్పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులక
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం జిల్లా అంతటా వైభవంగా సాగింది. ప్రతి గ్రామం, పట్టణాల్లోని దేవాలయాలను ఉదయం మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. వేదపండితు�
తెలంగాణ సర్కారు సం కల్పంతో మెట్ట ప్రాంతమైన వేములవాడ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. నాడు సాగునీటికి తండ్లాడిన రైతాంగం నేడు ఉబికివచ్చిన జలాలను చూసి ఉప్పొంగిపోతున్
అగ్రహారం ఆలయాన్ని మినీ కొండగట్టుగా తీర్చిదిద్దుతామని, కోటి నిధులతో అభివృద్ధి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు పేర్కొన్నారు. సోమవారం అగ్రహారం హనుమాన్ ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార
0 కోట్లతో వేములవాడ పట్టణంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు జూన్ మొదటి వారంలో మంత్రి కేటీఆర్తో శంకుస్థాపన చేయించి, ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలి�
స్వరాష్ట్రంలోనే సుస్థిర అభివృద్ధి జరుగుతున్నదని ఎమ్మెల్యే రమేశ్బాబు స్పష్టం చేశారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి పర్యటించారు. నాగారంలో కోదండ రామస్వా