తెలంగాణ బీజేపీలో కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కొందరు నేతల ట్రాప్లో ఉన్నారని, ఆయనను కూడా పని చేయనివ్వరని చెప్పారు.
బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్రావు.. ఒక జాక్పాట్ అధ్యక్షుడు అని, ఆయనకు అనుకోకుండా వచ్చిన పదవి అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు.
MLA Rajasingh | గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారును, భద్రతా సిబ్బందిని నిత్యం ఉపయోగించుకోవాలని ఎమ్మెల�
KTR | బీజేపీ నేతలతో తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలా..? సిగ్గు.. సిగ్గు..! అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
MLA Raja Singh | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ధర్నా పేరుతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై మంగళవారం కాంగ్రెస్ శ్రేణుల దాడి హేయమైన చర్య అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, దాడిచేసిన వ
MLA Rajasingh | మర్డర్లకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే అత్యధికంగా ఓల్డ్ సిటీలో మర్డర్లు జరిగాయని పేర్కొన్నారు.
నిత్యం వివాదాల నడుమ ఉండే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై (MLA Rajasingh) మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.