హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను మంగళ్హాట్ పోలీసులు నాంపల్లికోర్టులో మంగళవారం సాయంత్రం హాజరుపరిచారు. నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు రాజాసింగ్ను హాజరు�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్పై పలు పోలీసు స్టేషన�
ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది.
పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. పార్టీ విధానాలకు వ్య�
హైదరాబాద్ : కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. పలువురి రోగులను, వారి సహాయకులను హరీశ్రావు ఆప్యాయంగా పలుకరించి.. వై�
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ ప్రజలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరించడాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్లో యోగికి ఓటు వేయకపోతే యూపీ వదిలి పారిపోవాల్స�
TS Assembly | భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర పురోభివృద్ధి దెబ్బతినేలా మాట్లాడిన రాజాసింగ్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ�
హైదరాబాద్, మార్చి 10, (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: బలహీనవర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకు