MLA Rajasingh | గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భ
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి అరబ్ దేశాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ సంవత్సరం శ్రీరామ నవమి శోభయాత్ర తీస్తే చంపేస్తామంటూ హెచ్చరించారు.
లోధ్ క్షత్రియ సమాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం, నిధులు విడుదలచేస్తూ ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్లోని తన నివాసంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆ సామాజిక వర్గానికి చెం
ఫేస్బుక్లో ఓ పోస్టుకి అనుచిత కామెంట్ పెట్టిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసు ఇచ్చారు. పీడీ యాక్ట్ కేసులో అరెస్టు అయి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలనే బెయిల్పై విడుదలయ్యారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘మైండ్ గేమ్’ ఆడుతున్నది. మోదీ-షా కేంద్రంగా ఈ ఆటలు సాగుతున్నాయి. మత విద్వేషాలను సమాజంపై వదిలి బీజేపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పచ్చగా, ప్రశాంతంగా ఉన్న రాష్ర్టా�
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదైంది. ఈ మేరకు రాజాసింగ్పై మంగళ్హాట్ పోలీసులు గురువారం పీడీయాక్ట్ నమోదు చేశారు. రాజాసింగ్ను అరెస్ట్ చేస�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో షాహినాత్ గంజ్ పోలీసులు రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజాసింగ్�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్పై హైదరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు రాజాసింగ్ రిమాండ్ను తిరస్కరించడాన్ని పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు. పోలీస
హైదరాబాద్ : ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారాహిత్యంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కా
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంఐఎం పార్టీ కోరింది. ఈ మేరకు స్పీకర్ శ్రీనివాస్ రెడ్డికి ఎంఐఎం పార్టీ ప
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఆయన తరపు న�
హైదరాబాద్ : ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రాజాసింగ్ను నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు మంగళ్హ�